Home » suspend
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
చైనాలో వౌహాన్ సిటిలో గత నెలలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ 300మంది ప్రాణాలు తీసి…ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్… చైనాలోని వూహాన్ లో నివసిస్తున్న మన దేశీయులను శనివారం, ఆదివార�
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు తెరలేపింది. పార్టీ నుంచి రెబల్స్ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేర జిల్లాల సమన్వయకర్తలతో రిపోర్టులు తెప్పించుకుని నిర్ణయం తీసుకోనుంది టీఆర్ఎస్ అధ�
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పెరిగిపోయిన క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(27 డిసెంబర్ 2019) శుక్రవారం ముస్లింల ప్రార్థనలు చేసే సమయం కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్�
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ�
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. డిస్ �
మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ పై వేటు పడింది. పార్టీ నుంచి ఆశిష్ గౌడ్ ను బీజేపీ సస్పెండ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్నగర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.
లంచాలు తీసుకున్న ఆరుగురు పోలీసు అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది క్రితం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో పని చేసిన ఎస్ఐలు కురుమూర్తి, డి.శ్రీను, ఇ.శ�
శివపురి జిల్లా హాస్పిటల్ లో జరిగిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఓ రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్ లో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకో�