Home » suspend
Delhi University vice chancellor Yogesh Tyagi suspended by President ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ త్యాగిని సస్పెండ్ చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. తనకున్న అధికారాలను ఉపయోగించి యోగేష్ త్యాగిని సస్పెండ్ చేసిన రాష్ట్రపతి..తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంద�
విధి నిర్వహణలో ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన వారిలో అసిస్ట�
తెలంగాణలో కోవిడ్ నిధుల దారి మళ్లింపు ఓ అధికారి సస్పెన్షన్ కు దారి తీసింది. మహిళా సంఘాలతో మాస్కులు, శానిటైజర్లు తయారు చేయించేందుకుగానూ ప్రభుత్వం కోవిడ్ నిధులు మంజూరు చేసింది. అయితే అందులోనుంచి రూ.6 కోట్ల రూపాయలను సెర్ఫ్ అధికారులు ఇతర అవసరాలక
ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. హైపవర్ కమిటీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. పర్యావరణ శాఖ రీజనల్ అధికారి ప్రసాద్ రావు, పీసీబీ జోనల్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు ఫ్యాక్టరీస్ డి
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. కంటికి కనిపించని శత్రువుతో �
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి అని WHO ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలు ఆపేశాయి. వాటితో పాటు భారత్ కూడా చేరిపోయింది. ఏప్రిల్ 15వరకూ ఇండియా దాటకూడదని అన్ని రకాల వీసాలను సస్పెండ్
విపక్షాల తీరుపై ఇవాళ(మార్చి-5,2020) రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గత వారం సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు….సభలో ఆందోళనకు దిగాయి. వెంకయ్య ఎంత చె�
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఫిరోజాబాద్కు చెందిన 15ఏళ్ల బాలికపై అచ్మాన్ ఉపాధ్య�