suspended

    ఉద్యోగుల తొలగింపు…హోండా ఫ్లాంట్ మూసివేత

    November 12, 2019 / 06:46 AM IST

    హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) హర్యానా రాష్ట్రంలోని మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్

    నలుగురు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలు సస్పెండ్ 

    November 7, 2019 / 04:02 AM IST

    నగరంలోని పీఎస్‌లలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులపై వేటు పడింది. అక్రమంగా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారికి సహకరించి, విధుల్లో ఉండగానే లంచాలు తీసుకున్న నలుగురు సబ్ ఇన్స్‌పెక్టర్లు, ఇద్దరు ఏఎస్ఐలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ 2019, నవంబర్ 0

    హాంకాంగ్ లో అన్నీ రైలు సేవలు బంద్

    October 5, 2019 / 02:40 AM IST

    విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో సహా హాంకాంగ్‌లోని అన్ని రైలు సర్వీసులను శనివారం (అక్టోబర్ 5) నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.  పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల సమయంలో సబ్ వే స్టేషన్లు ధ్వంసమయ్యాయని సిటీ రైల్ ఆపరేటర్ తెలిపారు

    ఈఎస్ఐ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి సస్పెండ్ 

    October 3, 2019 / 04:46 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వ వేటు వేసింది.

    న్యాయ పోరాటం చేస్తా : కాంగ్రెస్ నుంచి నగేశ్ సస్పెండ్

    May 13, 2019 / 10:47 AM IST

    ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌ను సస్పెండ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 2019, శనివారం మే 11వ తేదీన ఇందిరా పార్కు దగ్గర ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో మాజీ ఎంపీ వీహెచ్ – నగేశ్‌ మధ్య సీటు విష�

    బీజేపీలో చేరిన మరో ఆప్ ఎమ్మెల్యే

    May 6, 2019 / 10:50 AM IST

    ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది.2016లో ఆప్ నుంచి సస్పెండ్ కు గురైన బిజ్వాశాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్నల్  దేవిందర్ కుమార్ షెరావత్ ఇవాళ(మే-6,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి విజయ్‌ గోయల్ దేవిందర్ కుమార్ షెరావత్ కు కాషాయకండువా కప్పి పార్టీ

    ఇంటర్ బోర్డు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి – లెక్చరర్స్ అసోసియేషన్

    April 20, 2019 / 10:54 AM IST

    ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో బోర్డు నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. విద్యార్థులు..వారి తల్లిదండ్రుల యొక్క మానసికస్థితిని ఇంటర్ బోర్డు ఛైర్మన్ అర్థం చేసుకోకుండా..బాధ�

    మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్

    April 18, 2019 / 11:22 AM IST

    ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసింది.

    NIT Warangal లో ర్యాగింగ్.. ఐదుగురు సస్పెన్షన్

    March 29, 2019 / 04:35 AM IST

    ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

    200 మంది బాలికలపై అత్యాచారం: వీడియోలతో బ్లాక్ మెయిల్ 

    March 12, 2019 / 04:10 AM IST

    తమిళనాడు : రాష్ట్రంలో సెక్స్ రాకెట్ ముఠా వందలాదిమంది యువతులు..బాలికల జీవితాలను చిదిమేసింది. ఈ దారుణానికి మూల సూత్రధారి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ఇది ఇంత కాలం నిరాటంకంగా సాగిపోయింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ భారీ సెక్స్ రాకెట్ ఎట్

10TV Telugu News