Home » suspended
ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.
తమిళనాడు : రాష్ట్రంలో సెక్స్ రాకెట్ ముఠా వందలాదిమంది యువతులు..బాలికల జీవితాలను చిదిమేసింది. ఈ దారుణానికి మూల సూత్రధారి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ఇది ఇంత కాలం నిరాటంకంగా సాగిపోయింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ భారీ సెక్స్ రాకెట్ ఎట్
భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ -పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. మార్చి-4 నుంచి ఈ రైలును రద్దు చేస్తున్నట్లు గురువారం (ఫిబ్రవరి-28,2019) ప్రకటించింది. వారంలో రెండు రోజులు బు�
భారత్ – ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాక్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను నిలిపివేసింది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాక్ నుండి
2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ పై సస్పెన్షన్ వేటు పడింది.
ఏపీ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరులను టీడీపీ నుంచి గెంటేసి కలకలం రేపారు చంద�
హైదరాబాద్ : సర్వే సత్యనారాయణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు.. విద్యార్థి దశలో యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా … ఉద్యోగిగా.. కార్మిక సంఘాల నాయకునిగా ప్రారంభమైన ఆయన ప్రస్తానం.. కేంద్ర మంత్
ఢిల్లీ : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది
లోక్ సభలో టిడీపి సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ సభకు తీవ్ర అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు చేపట్టారు. లోకసభ నుంచి టిడిపి సభ్యులను 4 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిం�