svbc chairman

    కొత్త ఎస్వీబీసీ ఛైర్మన్‌‌గా ఎవరంటే?

    January 13, 2020 / 07:57 AM IST

    ధర్టీ ఇయర్స్ పృథ్వీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ నాయకుడు, సినిమాల్లో ఓ కామెడీ నటుడు.. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సినిమాల్లో గట్టి పాత్రలే చేసిన పృథ్వీకి అనుకోకుండా కలిసి వచ్చిందో.. జగన్ వరం కారణంగా ప్రతిష్టాత్మక ఎస్వీబీసీకి ఛైర్మన్ అయ�

    తప్పు చేశానని తేలితే చెప్పుతో కొట్టండి : పృధ్వీ సవాల్

    January 12, 2020 / 02:31 PM IST

    తనపై వస్తున్న ఆరోపణలకు, సీఎం జగన్ మీద గౌరవంతో తానే స్వచ్చందంగా ఎస్వీబీసీ  చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నటుడు, వైసీపీ కార్యదర్శి పృధ్వీ చెప్పారు.  గత నాలుగు నెలలుగా ఎస్వీబీసీ అభివృధ్దికి కృషి చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తనపై  వచ్చి�

    థర్టీ.. డర్టీ : SVBC చైర్మన్ పదవికి పృధ్వీ రాజీనామా

    January 12, 2020 / 01:40 PM IST

    ఎస్వీబీసీ చైర్మన్ పదవికి  పృధ్వీ రాజీనామా చేశారు. ఎస్వీబీసీ ఛానల్ లో పనిచేసే ఉద్యోగినితో పృథ్వీ  జరిపిన ఫోన్ సంభాషణను టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పృథ్వీపై వేటు వేసేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈవిషయాన్�

    ఏ తప్పు చేయలేదు..అంతా కుట్ర – SVBC ఛైర్మన్ పృథ్వీ

    January 12, 2020 / 11:44 AM IST

    నేను ఏ తప్పు చేయలేదు..అంతా కుట్ర చేశారంటున్నారు కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృథ్వీ. రాజకీయాలు చేసి తనపై కక్ష తీర్చుకుంటున్నారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై 2020, జనవరి 12వ తేదీ ఆదివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

    పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి సీరియస్

    January 12, 2020 / 11:05 AM IST

    ఎస్వీబీసీ చైర్మన్ ఆడియో టేపుల వ్యవహారం పృధ్వీ చుట్టూ క్రమంగా ఉచ్చుబిగుస్తోంది. ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారం పై టీటీడీ  పాలకమండలి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం సాయంత్రంలోగా విచారణ జరి�

    జీతాలు పెంచుతానంటూ లైంగిక వేధింపులు : SVBC చైర్మన్ పృథ్వీ రాసలీలల ఆడియో విడుదల

    January 12, 2020 / 05:38 AM IST

    ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు గురి చేశారని

    నోటి దూల : పృథ్వీ వాఖ్యలపై వైసీపీ సీరియస్

    January 11, 2020 / 09:22 AM IST

    30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ డైలాగ్‌తో పాపులర్ అయిన టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్ష పార్టీ, రాజధాని రైతులు తీవ్ర విమర్శలు �

    పోసానిగారు.. రోజాని అనే ధైర్యం ఉందా

    January 11, 2020 / 05:37 AM IST

    రాజధాని విషయంలో పెయిడ్ ఆర్టిస్టుల అంశంపై నటుడు పోసాని కృష్ణ మురళి, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు

    రైతులే అయితే.. ఆడి కార్లు, ఖద్దరు షర్టులు, బంగారు గాజులు ఎలా వచ్చాయి..?

    January 4, 2020 / 03:56 PM IST

    రాజధాని అంశంపై ఎస్వీబీసై చైర్మన్ పృథ్వీ స్పందించారు. రాజధాని ప్రాంతం అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమం పెయిడ్ ఆర్టిస్టులదే అని పృథ్వీ అన్నారు. వీళ్లంతా రైతులైతే

    బాహుబలి రేంజ్ లో బ్రహ్మోత్సవాలు : మరో 30 ఏళ్లు జగనే సీఎం

    September 26, 2019 / 11:03 AM IST

    ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని ప్రశంసించారు. అంతేకాదు..

10TV Telugu News