Home » swiggy
స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు ఏకంగా పీఎం మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ చేసింది సాధారణ ప్రజలు కాదు ఓ స్టార్ హీరో.
నేను ఎంఎస్ ధోనీని ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ పెడదామని ప్రయత్నిస్తున్నా. కానీ, దురదృష్టవశాత్తు అయిపోయిందని పదేపదే అదే మెసేజ్ వస్తుంది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy)కి షాక్ తగిలింది. కస్టమర్ నుంచి జీఎస్టీ వసూలు చేసినందుకూ భారీ మూల్యాన్ని చెల్లించింది.
కరోనా సమయంలో కూడా డ్రగ్స్ ముఠాలు కొత్త దారుల్లో సరఫరాకి దిగుతున్నాయి. ఫుడ్ డెలివరీ బాయ్స్ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూస్తే డ్రగ్స్ ప్యాకెట్స్ బయటపడడంతో పోలీసులే అవాక్కవుతున్నారు. ఫేమస్ ఫుడ్ డెలివరీ సంస్థలలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూనే డ్రగ్స�
హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సేవలను అనుమతించిన పోలీసులు.. సడెన్ గా.. వాటికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఉదయం 10 గంటల తర్వాట రోడ్లపై తిరుగుతున్న ఫుడ్ డెలివ
కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం మునుపటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కునుకులేకుండా చేస్తుంది. మహమ్మారి కారణంగా లాక్డౌన్లో తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు రాత్రి నుంచి తెల్లవారుజామ�
రాత్రి 8గంటలు దాటితే జొమాటో, స్విగ్గీ సర్వీసులు ఆర్డర్లు తీసుకోకూడదని నిబంధనలు విధించింది మహారాష్ట్ర..
Lt. Governor Dr. Tamilisai : పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఏకధాటిగా వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు జలమలమయ్యాయి. దాదాపు అన్ని రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెయ�
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్�
కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�