Home » swiggy
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ స్విగ్గీ తాజాగా జరిపిన సర్వేలో దేశవ్యాప్తంగా అందరూ చాలా ఇష్టపడి తినే ఆహారంగా బిర్యానీ నాలుగో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ప్రతీ నిమిషానికి 95 మంది బిర్యానీని ఆర్డర్ చేస్తున్నారంటే దీనిపై భారతీయులకు �
ఈ సంవత్సరంలో ఇండియన్స్ బాగా ఎక్కవ తిన్న వంటకం ఏంటో తెలుసా.. చికెన్ బిర్యానీ. అందులో ఆశ్చర్యమేమీ లేదు. స్విగ్గీ, జొమాటలలో ఆర్డర్ బుక్ చేసుకుని తినేవాళ్లు పెరిగిపోయారు. ఈ క్రమంలో 2019లో స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుని తిన్నవారి లిస్ట్ విడుదల చేస
విజయవాడలోని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్పై హోటల్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 శాతం కమిషన్ తీసుకున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్..
ఫుడ్ డెలివరీ జాబ్ అంటే.. మగవాళ్లకు మాత్రమే. పురుషులు మాత్రమే ఆ జాబ్ చేయగలరు. మహిళలకు ఆ రంగం పనికిరాదు. ఆ పనులు వారు చేయలేరు. అందుకే ఫుడ్ డెలివరీ
ఇకపై ఫుడ్ ఐటమ్స్ తో పాటు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేందుకు స్విగ్గీ కంపెనీ రెడీ అయింది. దీనికోసం మంగళవారం(ఫిబ్రవరి-12, 2019) స్విగ్గీ స్టోర్స్ లను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా హర్యానా రాష్ట్రంలోని గురుగావ్ లో ఈ సేవలను ప్రవేశపెట్టింది. �