Home » T20 World Cup
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేశాడు. దీనిపై స్పందించిన వకార్.. అంతమంది హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం..
సోషల్ మీడియాల్లోనూ, టీవీ వేదికగానూ తన అభిప్రాయాలను బయటపెట్టే పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్కు తీరని అవమానం జరిగింది.
మంగళవారం టీ20 వరల్డ్ కప్లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ మరోసారి గెలవడంతో న్యూజిలాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు. అదే మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్..
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హద్దు మీరి భారత క్రికెటర్లను టార్గెట్ చేశారు. క్రీడాస్ఫూర్తిని
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఓ చెత్త, గొప్ప రికార్డులు నమోదు చేసుకున్నాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో మాత్రమే కాకుండా.. చిరకాల ప్రత్యర్థిగా భావిస్తున్న టీమిండియాపై ఘన విజయం పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోయే సందర్భం.
మ్యాచ్ ఫలితం అటుంచితే టీమిండియా ఈ గేమ్కు ముందు ప్రత్యేకమైన ఫీట్ చేసి మనసులు గెలుచుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ను దుబాయ్ వేదికగా ఆడింది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లోనే పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిని చవిచూసింది. 10వికెట్ల తేడాతో కోహ్లీసేనను చిత్తు చేసిన పాక్.. రోహిత్ ను డకౌట్ చేయడంతోనే.....
గేమ్లో గెలుపోటములు సహజం.. కానీ, ఇంత దారుణంగా ఓడిపోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనూహ్య రీతిలో ఓడిపోవడం భారత జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ల మధ్య టాస్ ఎంపికలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. దుబాయ్ వేదికగా జరిగిన పోరులో విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.