Home » T20 World Cup
టీమిండియా వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది. బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లు సైతం రాణించలేకపోతుండటంపై సర్వత్రా విమర్శలు కనిపిస్తున్నాయి.
అంతకంటే దారుణమైన ఆటతీరుతో న్యూజిలాండ్ చేతిలో ఓటమికి గురైంది. దీనిపై పాకిస్తాన్ టీం మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సైతం గొంతు విప్పాడు.
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దూసుకుపోతుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా, తర్వాత న్యూజిలాండ్, అఫ్ఘినిస్తాన్ లను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
వంద పరుగులకు కూడా చేరదనుకున్న టీమిండియా ఎట్టకేలకు 110 పరుగులు చేసింది. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా 11పరుగులు చేశాడు. ఆరంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీమిండియా..
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మరో కీలక మ్యాచ్కు సిద్ధమైంది టీమిండియా. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
వరల్డ్ కప్(ICC T20 WC)లో, ఆదివారం(31 అక్టోబర్ 2021) భారత్(IND), న్యూజిలాండ్(NZ) మధ్య ముఖ్యమైన మ్యాచ్ జరగబోతుంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
టీ0 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఓటమి అంతటినీ షమీ మీదకు డైవర్ట్ చేశారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లతో పర్సనల్ అకౌంట్ ఫుల్ అయింది.
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ సూపర్-12లో భాగంగా భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ తో జరగనున్న ఆసక్తికరపోరు ఆదివారం జరగనుంది.
టిక్కెట్లు లేకుండా స్టేడియాల్లోకి వచ్చి ఘర్షణకు దిగిన అభిమానులపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు త్వరితగతిన స్పందించి ...