Home » T20 World Cup
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రకటించింది. రీసెంట్ గా ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆధారంగా ఐసీసీ టీ20 జట్టును అనౌన్స్ చేసింది.
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ టోర్నీలో భాగంగా జరుగుతున్న ఆసీస్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కు.. కివీస్ కీలక ప్లేయర్ దూరం కానున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు చేరాయి.
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో..
ఇంగ్లండ్ జట్టును ఓడించి..న్యూజిలాండ్ టీం ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్, పాక్ లలో ఏ జట్టు ఫైనల్ లో అడుగు పెడుతుందనే ఉత్కంఠ నెలకొంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొద్ది వారాల ముందే టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పేశాడు. దీనికి సంబంధించి సోమవారం నమీబియాతో జరిగిన ఆఖరి మ్యాచ్...
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. చివరి టోర్నీ అయిన వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ కు చేర్చలేకపోయాడు.
టీ20 ప్రపంచకప్-2021లో ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్ జట్టుకు దూరమయ్యాడు. సెమీఫైనల్కు ముందు జాసన్ రాయ్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు.
టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ స్కాట్లాండ్పై మ్యాచ్లో చెలరేగి ఆడాడు.
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లి వారసుడిగా జస్ప్రీత్ బుమ్రాను పెట్టాలంటూ అభిప్రాయపడుతున్నారు