Home » T20 World Cup
టీ20 వరల్డ్ కప్ టోర్నీ 2021లో భాగంగా జరిగే అఫ్ఘానిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అత్యంత కీలకమైంది. ఇది ఆ రెండు జట్లకే కాదు టీమిండియా సెమీస్ ఆశలు కూడా దానిపైనే ఆధారపడి ఉన్నాయి.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 33వ బర్త్ డే.. రోజునే స్కాట్లాండ్ తో మ్యాచ్ జరిగింది. అదే రోజు కోహ్లీ టాస్ గెలవడం నెట్టింట సందడిగా మారింది. విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్ కప్ 2021వ..
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై విజయం సాధించింది పాకిస్తాన్. భారత అభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురికాగా పాక్ అభిమానులు సంబరాలు....
పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ఓ అద్భుతాన్ని ఆశిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ లో ఇవాళ కీలక మ్యాచ్ జరగబోతోంది. భారత జట్టు ఆ మ్యాచ్ లో లేకున్నా.. మన దేశ క్రికెట్ ఫ్యాన్స్ కళ్లన్నీ ఆ ఆటపైనే ఉన్నాయి.
సెమీస్ కు చేరే ఆశలను తట్టిలేపింది టీమిండియా. ఇదిలా ఉంటే ఇరు జట్లు మ్యాచ్ లో చూపించిన సత్తాతో ప్రత్యేక ఘనత నమోదు చేశారు.
తొలి రెండు మ్యాచ్ల్లో పాక్, న్యూజిలాండ్ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. అఫ్గానిస్థాన్ను దంచికొట్టి రన్రేట్ను మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో........
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రెస్పాండ్ అయ్యారు. గేమ్ ను తన కోణంలో విశ్లేషించిన ఆయన.. ప్రస్తుతం టీమిండియా లెగ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతుందన్నారు.
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచారు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ట్రోలింగ్ చేసే వారిని ఉద్దేశించి చెప్తూ టీంను కాపాడుకోవాలని సూచించారు.
ఇంగ్లీష్ అంపైర్ మైకేల్ గాఫ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో గైర్హాజరీ అవడానికి అదే కారణం.