Home » T20 World Cup
దుబాయ్ వేదికగా మొదలుకానున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అంచనాలు నెలకొన్నాయి. టోర్నీ ఆరంభమై వారం రోజులు కావొస్తున్నా.. దాయాది జట్ల మధ్య పోరుకు యావత్ ప్రపంచం.. . .
టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం సాయంత్రం దుబాయ్ వేదికగా భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
టీ20 వరల్డ్కప్లో ఖతర్నాక్ మ్యాచ్కు.. కౌంట్ డౌన్ మొదలైపోయింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో T20 వరల్డ్ కప్(T20 World Cup 2021) హై వోల్టేజ్ మ్యాచ్ ఇవాళ(24 అక్టోబర్ 2021) దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడ
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసిం
ప్రతిష్టాత్మక టీ20 మ్యాచ్లు ఇవాళ(23 అక్టోబర్ 2021) నుంచి మ్యాచ్లు ఆసక్తికరంగా ఉండనున్నాయి.
టీ20 వరల్డ్ కప్ మెయిన్ డ్రా కు 4 జట్లు అర్హత సాధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నమీబియా జట్లు.. సూపర్-12లో టాప్ టీమ్స్ తో పోటీ పడనున్నాయి.
టీ 20 వరల్డ్ కప్ 2021లో నమీబియా చరిత్ర సృష్టించింది. ఆడుతున్న తొలి టీ20 ప్రపంచకప్లోనే సూపర్ 12 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా షార్జాలో ఐర్లాండ్, నమీబియా జట్లు తలపడ్డాయి