-
Home » Tadepalligudem
Tadepalligudem
డైలమాలో పెద్దాయన పొలిటికల్ ఫ్యూచర్..! సైలెంట్ మోడ్లో మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ
జిల్లా పార్టీ అధ్యక్షుడితో కలిపి వడ్డీ రఘురామ్ స్వయంగా కొట్టు సత్యనారాయణ నివాసానికి వెళ్లి మరీ, పార్టీ సమావేశానికి రావాలని ఆహ్వానించినా, ఆయన గైర్హాజరు కావడంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట.
కోడి పందాల్లో జాక్పాట్.. ఏకంగా కోటిన్నర గెల్చుకున్నాడు
ఇదే ఉత్సాహంతో మరో భారీ పందానికి పందెం రాయుళ్లు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక, కోడి పందేల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు తరలి వచ్చారు.
జనసేన ఎమ్మెల్యే vs టీడీపీ ఇన్ చార్జి.. ఆ నియోజకవర్గంలో చిచ్చు..?
కూటమి నేతల మధ్య గ్యాప్ ఉంటే, క్యాడర్ వార్కు దారితీస్తుందని.. అదే జరిగితే స్థానిక, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోందట క్యాడర్.
ఎమ్మెల్యేకి తెలియకుండా అధికారులు రివ్యూ మీటింగులు.. ఏం జరుగుతోంది?
మొత్తమ్మీద పవన్కు అత్యంత సన్నిహితంగా ఉండే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
స్మశానంలో పూడ్చిపెడుతుండగా ఒక్కసారిగా ఏడ్చిన పసికందు.. కాటికాపరి చేసిన పనికి వారు పరార్..
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత బిడ్డను బంతికుండగానే స్మశానంలో పాతిపెట్టేందుకు
మాజీ మంత్రికి షాక్ ఇవ్వనున్న జగన్? అదే నిజమైతే ఆయన వైసీపీలోనే ఉంటారా, పార్టీ మారతారా..?
అక్కడ.. కాపు సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. అందుకే ఆ సెగ్మెంట్కు ఏ పార్టీ నుంచి ఇంచార్జ్గా ఉండాలన్నా కాపు సామాజికవర్గ లీడర్ అయి ఉండటం మస్ట్. అయి ఉండటం మస్ట్
బైక్తో సహా వాగులో కొట్టుకుపోయిన యువకులు.. చివరికి..
తాడేపల్లిగూడెం మండలంలో మాధవరం నుంచి కంసాలిపాలెం వైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
నా భార్యకు జరిగిన అవమానానికి నేను చచ్చిపోయినట్టే: ఆర్మీ ఉద్యోగి ఆవేదన
బాధ్యతయుతంగా పనిచేసుకుంటున్న మాకు సమాజంలో గౌరవం లేనప్పుడు చావడమే మంచిది. అంతకంటే మాకు వేరే దిక్కులేదు.
Kottu Satyanarayana : ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించాడా? : కొట్టు సత్యనారాయణ
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు.
Varahi Vijaya Yatra: పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఇదే..
మొదటి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడతపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.