ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం రాత్రి జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. అధికారులు మృతదేహాల ఆధారంగా వారిని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాడేపల్లిగూడెంలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళ విషయంలో సీఎం జగన్ స్పందించారు. ఆమెకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మంత్రి కొట్టుకి దమ్ముంటే.. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదని తేల్చి చెప్ప�
మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతులది ఫేక్ పాదయాత్ర అని, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీ�
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు రెండు వేర్వేరు సమయాల్లో దాడి చేసి ఒకే వ్యక్తి వద్దనుంచి రూ.49 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
తాడేపల్లిగూడెం ఏపీ నిట్ చెందిన విధ్యార్ధులు మరో ఘనత దక్కించుకున్నారు. కొత్త ఆలోచనలకు నిత్యం పదును పెట్టే విద్యార్ధులు తాజాగా సరికొత్త ఆలోచన చేశారు. వర్షపు నీటిని సమర్ధవంతంగా వినియోగించుకునేలా వైఫై ద్వారా కంట్రోల్ చేసేలా ఓ సెన్సార్ పరికర�
Parabolic Solar Dryer : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పారాబోలిక్ సోలార్ డ్రయ్యర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారంతో రూ.4.80 లక్షలతో సమకూర్చిన దీనిని ఇటీవల వర�
Another Tonsuring Case: విశాఖలో సినీ నిర్మాత నూతన్ నాయుడ ఇంట్లో శిరోముండనం కేసు మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో శిరోముండనం కేసు నమోదయ్యింది. తీసుకున్న అప్పు తీర్చటంలేదని నలుగురు వ్యక్తులు, అప్పతీసుకున్న వ్యక్తికి శిరోముండనం చేసిన ఘటన వెలుగు చూస�
ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి…ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు పోయాయి..అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే..ఈ వాదనను వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ అనూహ్యంగా ప్రముఖ వ్యాపార వేత్త, రిలయెన్స్ (Reliance) అధినేత ముకేశ్ అంబానీ ఏపీలో అడ�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమపై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులతో భేటీలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇండస�