Home » Tadepalligudem
మొత్తమ్మీద పవన్కు అత్యంత సన్నిహితంగా ఉండే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత బిడ్డను బంతికుండగానే స్మశానంలో పాతిపెట్టేందుకు
అక్కడ.. కాపు సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. అందుకే ఆ సెగ్మెంట్కు ఏ పార్టీ నుంచి ఇంచార్జ్గా ఉండాలన్నా కాపు సామాజికవర్గ లీడర్ అయి ఉండటం మస్ట్. అయి ఉండటం మస్ట్
తాడేపల్లిగూడెం మండలంలో మాధవరం నుంచి కంసాలిపాలెం వైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
బాధ్యతయుతంగా పనిచేసుకుంటున్న మాకు సమాజంలో గౌరవం లేనప్పుడు చావడమే మంచిది. అంతకంటే మాకు వేరే దిక్కులేదు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు.
మొదటి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడతపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.
Pawan kalyan Varahi Yatra : జనసేన (Jansena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan)మొదటి విడత వారాహి యాత్ర (Varahi Yatra)పూర్తి చేసుకుని రెండో విడతయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈసారి వారాహిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియో�
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం రాత్రి జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. అధికారులు మృతదేహాల ఆధారంగా వారిని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.