Home » Tadepalligudem
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణమైన ఫలితాలు చూసింది. జనసేన అభ్యర్థులే కాదు.. జనసేనాని కూడా ఓడిపోయారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసినా పవన్
ఏపీ సీఎం జగన్కు భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఆక్టోపస్ టీం ఆయనకు భద్రత కల్పించనుంది. 30 మంది సభ్యులతో కూడిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్స్ (ఆక్టోపస్) టీం రంగంలోకి దిగింది. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం తాడేపల్లిలోని సీఎం �
ఏపీలోని కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. విందుకు హాజరు కావాలని అందరికీ ఆహ్వానాలు పంపారు. డిసెంబర్ 17వ తేదీ మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ విభాగాల పోలీసు క
మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి గూడెంకు రానున్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చేరుకోనున్నారు. ప్రత్యేక జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో తాడేపల్లిగూడెంకు వచ్చి..హౌసింగ్ బోర్డులో �