Home » TDP Leader
పోలీసుల వేధింపులకు తట్టుకోలేక శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఎస్.ఎమ్ పురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఛైర్మన్ చౌదరి దనలక్ష్మీ కుమారుడు అవినాశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసు స్టేషన్ రెండవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం
ఏపీ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంపును ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ముందు ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని నేతలు విమర్శలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి
సీఎం జగన్ కు టీడీపీ నేత సవాల్ విసిరారు. జగన్..రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పాదయాత్ర చేయగలరా అని సవాల్ విసిరారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో..కనీసం ఒక్క గ్రామంలో అయినా పాదయాత్ర చేయగలరా? అ�
అరెస్ట్ చేసినా..అండమాన్ కు పంపించినా రైతులకు అండగా ఉంటామని వెనక్కి తగ్గేది లేదని టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టంచేశారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమ ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అమరావత
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారూ..ఏపీలో మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామని మీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు..30 రాజధానులు కట్టటానికి మీ సొంత సొమ్ములున్నాయా..అని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాజధానికి రైతులు ఇచ
పాలిటిక్స్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ. అనగానే టక్కున గుర్తొచ్చేది చంద్రబాబు కదా. ఇదే మాట ప్రకాశం జిల్లాకెళ్లి అనండి.. కరణం బలరాం పేరే వినిపిస్తుంది. అదేంటో గానీ.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో.. ఆయనకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఆయన చిరకాల కల ఇంకా న
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో అర్ధరాత్రి టీడీపీ నేత కుమారుడు హల్చల్ చేశాడు. మద్యంమత్తులో అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించాడు.
టీడీపీ సీనియర్ నేత కె.అచ్చెన్నాయుడు రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదార�
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం ర�
ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీలిద్దరూ క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బూతులతో దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 2019, నవంబర్ 17వ తేదీ �