Home » TDP Leader
టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ టీడీపీలో వల్లభనేని వంశీ రాజీనామా కాకా పుట్టిస్తోంది. ఆయన్ను బుజ్జగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బాబు సూచనల మేరకు ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. పార్టీలో కొనసాగలేనని వంశీ క్లారిటీ ఇచ్చేశ�
త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ జోస్యం చెప్పారు. వైసీపీ పాలనపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్�
తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు ఆ పార్టీని వీడి ఇప్పటివరకు బీజేపీలోకి వెళ్లగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధం అవుతున్నారు. లేటెస్ట్ గా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు �
బాబు ఇల్లు కాదు..కూల్చేస్తే కూల్చేసుకోండి…అంటూ టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ వ్యాఖ్యానించారు. ఓనర్ చట్ట ప్రకారం వెళుతున్నారు..మాకేం సంబంధం ఏదైనా ఉంటే..ఓనర్ రమేశ్ వచ్చి తమతో మాట్లాడుతాడు..అంటూ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు 26 నివ�
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్ర పిండాల్లో సమస్య కారణంగా శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ ప్రస్తుతం
తప్పు చేసినట్లు రుజువు చేస్తే..తన ఆస్తి..తన తండ్రి ఆస్తి పేద ప్రజలకు పంచిస్తా..లేనిపక్షంలో మంత్రి పదవిని బోత్స వదిలేస్తారా అంటూ టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సవాల్ విసిరారు. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బయటకు వచ్చారు. స�
మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ లీగల్ సెల్ సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం టీడీపీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబు పాల్గొని ప్రసంగ�
టీడీపీ నేత వంగవీటి రాధా..మలికిపురంకు చేరుకున్నారు. మండలంలోని దిండి రిసార్ట్స్లో పవన్ను కలిసేందుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే రిసార్ట్స్లో 2019, సెప్టెంబర్ 05వ తేదీ గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సం�
విశాఖపట్టణంలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అడారి ఆనంద్ కుమార్, రమా కుమారిలు వైసీపీలోకి జంప్ కానున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే జరిగిన సార్వత్�