Home » TDP Mahanadu
వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నారా లోకేశ్. మహానాడు తర్వాత కుంభకోణాలను బటయపెడతానని చెప్పారు. పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.(Nara Lokesh On Scams)
ఎన్టీఆర్ ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు.
మాధవరెడ్డిని చంద్రబాబు హత్య చేయించారు. మాధవరెడ్డిపై చంద్రబాబుకు ఎందుకు కోపమో అందరికీ తెలుసు. కిక్ బాబు సేవ్ ఏపీ నినాదంతో వైసీపీ ముందుకెళ్తుంది.(Vijayasai Reddy On Mahanadu)
పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తామన్నారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవికి బ్రేక్ తీసుకోవాల్సిందే అని చెప్పారు.
టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కడతారని విమర్శించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ కార్యకర్తలు, నాయకులను నమ్మించడానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లా�
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని..అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామని గానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప
టీడీపీ శ్రేణులు అతిపెద్ద పండుగగా భావించే మహానాడుకు ఒంగోలు సిద్ధమైంది. మహానాడు జరిగే మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహానాడు సందర్భం�
టీడీపీ పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది. ఏటా వచ్చే పసుపు పండుగ తెలుగుదేశం శ్రేణుల వేడుకకు ఈసారి ఒంగోలు వేదికయింది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్ల�
ష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు.. భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ పొలిట్ బ్యూరో సమీక్ష జరుపనుంది. ఈ భేటీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నిర్వహాణపై కూడా చర్చించనున్నారు.
మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుం�