Home » tdp mp
తెలుగు దేశం ఎంపీ రామ్ మోహన్ నాయుడు.. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటులో గట్టిగా వినిపించే గళం అతనిదే. అతని మాటలకు పార్లమెంటులో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. పార్లమెంటులో ప్రశ్నలు సంధించాలన్నా.. ఉపన్యాసాలతో ఆకట్టుకోవాలన్నా రామ్మోహన్ నాయుడు పద్దత�
రాజధాని అమరావతి నిర్మాణంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించేందుకు నోటీసు కూడా ఇచ్చారు. జీరో అవర్ నోటీసును
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని రైల్వే శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం కాదని రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వాలని ఆయన మండిపడ్డారు. మంగళవారం, సెప్టెంబర్ 24న విజయవాడలో రైల్వే జీఎంతో ఎంపీల సమావే�
ముఖ్యమంత్రి బాబు సచివాలయంలో రివ్యూలు చేయడంపై వస్తున్న విమర్శలపై TDP MP కనమేడల కౌంటర్ ఇచ్చారు. ప్రధాని రివ్యూ చేస్తారు. రాజనాథ్ సింగ్ రివ్యూలు చేస్తారు వారికి అడ్డు రాని కోడ్ రాష్టానికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికైన ప్రభుత్వంపై
అనంతపురం జిల్లాలో JC దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. ఎల్లనూరు మండలం పోలీస్ స్టేషన్ దగ్గర వీరంగం వేశారు. వైసీపీ నేతలపై తిట్లపురాణం అందుకున్నారు జేసీ. స్టేషన్లో ఉన్న వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై ఏకంగా దాడికి ప్రయత్నించారు జేసీ �
కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. మోడీ చేతిలో విజయసాయిరెడ్డి, జగన్ కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.
ఎంపీ రాయపాటి టీడీపీకి గుడ్ బై చెబుతారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నరసరావుపేట ఎంపీగా మరోసారి రాయపాటి ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఏపీకి ఏమి లాభం జరగదని..అసలు ముఖ్యమంత్రి పదవికి అతను అనర్హుడని ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. బాబు ఉన్నంత వరకు హోదా..ప్యాకేజీ ఏమీ రాదని..కేవలం మట్టి..నీళ్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. టీడీపీకి గ�
విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ చేసిన కామెంట్స్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఏంటీ అంటూ ఆయన టీజీకి క్లాస్ తీసుకున్నారు. అసలు టీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటీ ? అంతగా బాబు సీరియస్ అయ్యే పరిస్థితి ఎం�
విజయవాడ : కేటీఆర్ – జగన్ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న ఈ చర్చలు పొలిటికల్గా హీట్ పెరుగుతోంది. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్లో జరుగుతున్న ఈ భేటీపై ఏపీ టీడీపీ కారాలుమిరియాలు నూరుతోంది. మ�