TDP

    టీజీ కామెంట్స్‌పై బాబు సీరియస్

    January 23, 2019 / 10:02 AM IST

    విజయవాడ : టీడీపీ ఎంపీ టీజీ చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఏంటీ అంటూ ఆయన టీజీకి క్లాస్ తీసుకున్నారు. అసలు టీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటీ ? అంతగా బాబు సీరియస్ అయ్యే పరిస్థితి ఎం�

    టీడీపీ-జనసేన పొత్తుపై టీజీ వెంకటేష్

    January 23, 2019 / 09:53 AM IST

    సీన్ రిపీట్ : ఒకే గూటికి వంగవీటి, దేవినేని కుటుంబాలు

    January 23, 2019 / 08:22 AM IST

    విజయవాడ: వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. దీంతో.. ఇప్పుడు బెజవాడ రాజకీయాలు ఆసక్తిగా మారిపోయాయి. కారణం.. ఒకప్పుడు విజయవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు.   ఒక

    బ్యాలెట్ పేపరే బెస్ట్: కనకమేడల  

    January 23, 2019 / 07:21 AM IST

    అమరావతి : బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ మీద పెత్తనం మానుకోవాలని..బ్యాలెట్ పేపర్ తో ఎన్నికల విధానం తీసుకురావలని టీడీపీ డిమాండ్ చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. బ్యాలెట్ పేపర్స్ ను వ్యతిరేకించి ఈవీఎంలను అమలులోకి తీస�

    టీడీపీకి షాక్ : వైసీపీలోకి మంత్రి సోమిరెడ్డి బావ

    January 23, 2019 / 07:10 AM IST

    ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జంపింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ

    బాబుకి బీసీ టెన్షన్ : వంగవీటి రాధాతో లాభమా, నష్టమా

    January 23, 2019 / 06:36 AM IST

    వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే 2019, జనవరి నెల 25వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన చేరిక పార్టీలో అనేక సమస్యలకు కారణమవుతుందని టీడీపీ సీని�

    పత్తికొండ పోటుగాడెవరు..ఫ్యాన్ గాలి వీచేనా!

    January 22, 2019 / 01:34 PM IST

    పాలెగాళ్ల పురిటిగడ్డ పత్తికొండ అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు.. అధికార, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ పావులు కదుపుతోందా? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాను పార్టీ తరపున ఎవ�

    జగన్ తో సమావేశమైన ఎమ్మెల్యే మేడా

    January 22, 2019 / 12:17 PM IST

      కడప జిల్లా  రాజంపేట టీడీపీ  ఎమ్మెల్యే మేడా   మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై జగన్‌తో చర్చించారు. రాజంపేటలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు.  టీడీపీకి రా�

    వెళ్లు.. వెళ్లిపో : ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్

    January 22, 2019 / 08:49 AM IST

    ఏపీ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరులను టీడీపీ నుంచి గెంటేసి కలకలం రేపారు చంద�

    పల్లె పోరులోనూ కారు జోరు:TRS ఖాతాలో 2వేల769 గ్రామాలు

    January 22, 2019 / 03:07 AM IST

    హైదరాబాద్: పల్లె పోరులోనూ గులాబీ గుబాళించింది. పంచాయతీల్లో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదార్ల హవా కొనసాగింది. మూడింట రెండు వంతల సర్పంచ్‌ పదవులు అధికారపార్టీ బలపర్చిన వారికే దక్కాయి. దీంతో ఎన్నికలు ఏవైన

10TV Telugu News