Home » Team India
యో-యో టెస్టులో పాల్గొన్న విరాట్ కోహ్లీకి 17.2 స్కోర్ వచ్చిదంట. కనీసం 16.5 స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. యో-యో టెస్టులో కోహ్లీ పాస్ అయినప్పటికీ కొందరు క్రికెటర్లు ..
భారత క్రికెట్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో సత్తా చాటడడంతో వన్డేల్లోనూ టీమ్ఇండియా తరుపున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
భారత క్రికెటర్లలో ఫిట్నెస్కు మారు పేరు ఎవరు అంటే ఠక్కున అందరూ చెప్పే పేరు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. తన పదిహేనేళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా పిట్నెస్లేమీ, గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపుగా లేవు.
అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇస్త్రో శాస్త్రవేత్తపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆసియా కప్ లో పాల్గొననున్న భారత జట్టును బీసీసీఐ సోమవారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ జట్టులో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, చహల్లకు ఛాన్స్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇస్తున్నాయి.
కోహ్లీ జట్టులో అత్యుత్తమ బౌలర్ అని భావిస్తున్నాడు. అతను బౌలింగ్ చేసినప్పుడు మేము ఎప్పుడూ భయపడతాం. ఎందుకంటే..
ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టును సోమవారం సెలక్టర్లు ఎంపిక చేశారు. 17 మందితో కూడిన ఈ బృందంలో స్పిన్నర్ యజువేంద్ర చహల్కు చోటు దక్కలేదు.
ఆసియా కప్ -2023 కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
పునరాగమనంలో టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేశాడు.