Home » Team India
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆసియాకప్ టోర్నీలో టీమిండియాలో చేరడమే లక్ష్యంగా రాహుల్, శ్రేయాస్ ప్రాక్టీస్ కొనసాగుతుంది. అయితే, మరో రెండుమూడు రోజుల్లో బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించనుంది.
భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు చాలా మంది అసలు ఈ పర్యటన అవసరమా..? బ్యాట్స్మెన్లు రికార్డులు మెరుగుపరచుకోవడానికి తప్ప ఇంకా ఎందుకు పనికి రాదు అంటూ మాజీ ఆటగాళ్లు ఎద్దేవా చేశారు.
సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు భారత్, వెస్టిండీస్ జట్లు సిద్దమయ్యాయి. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా ఇరు జట్లు ఐదో టీ20 మ్యాచులో తలపడుతున్నాడు. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ హార్థిక్ పాండ్య బ
ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో 1-2తో వెనుకబడిన భారత్ సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి 9 వికెట్ల తేడాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ను చిత్తు చేసింది.
సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా వెస్టిండీస్తో నాలుగో టీ20 మ్యాచ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన హిట్మ్యాన్ టెస్టు, వన్డే సిరీసుల్లో పాల్గొన్నాడు.
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆసియా కప్ 2023 షెడ్యూల్ను గత నెలలో బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మ్యాచ్లు ప్రారంభమయ్యే సమయాన్ని వెల్ల�
సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్లో 100 సిక్సుల క్లబ్లో చేరాడు. 49 ఇన్నింగ్స్లో సూర్య ఈ ఘనత సాధించాడు.
2016 నుంచి భారత్ జట్టుపై వెస్టిండీస్ టీ20 సిరీస్ గెలవలేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ను తామే గెలుచుకుంటామని విండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ దీమా వ్యక్తం చేశాడు.