Home » Team India
Pervez Musharraf: భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) 2004 పాకిస్థాన్ లో పర్యటించినప్పుడు టీమిండియా క్రికెటర్ ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తోపాటు, పాక్ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అ�
తిలక్ వర్మ టీ20ల్లో తన మొదటి అర్థ సెంచరీ వేడుకను రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితం ఇచ్చేశాడు. తద్వారా సమైరాతో తనకున్న సన్నిహిత బంధాన్ని చాటుకున్నాడు.
నిజాయితీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా లేను. మరో 20 పరుగులు అదనంగా చేస్తే బాగుండేదని హార్డిక్ పాండ్యా అన్నారు.
వచ్చే ఐదేళ్లకుగాను స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్ల మీడియా హక్కులను పొందేందుకు సెప్టెంబర్ మొదటి వారంలో బీసీసీఐ వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు పలు కంపెనీలు ఇప్పటికే రూ.15లక్షల విలువైన బిడ్ పత్రాలను కొనుగోలు చేశాయి.
గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత వికెట్ కీపర్ రిషబ్పంత్ (Rishabh Pant) అనుకున్నదాని కంటే చాలా వేగంగా కోలుకుంటున్నాడు. కొద్ది నెలలుగా అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(National Cricket Academy)లో పునరావాసం పొందుత
ఇటు ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు అటు గెలిచిన జోష్లో ఉన్న వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా గా విధించింది.
తన కెరీర్ లో 2008 నుంచి 2015 మధ్య 12 అంతర్జాతీయ వన్డేలు, మూడు టీ20లు ఆడారు మనోజ్. ఓ వన్డేలో సెంచరీ, మరో వన్డేలో హాఫ్ సెంచరీ బాదారు.
భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు బ్యాటర్లు 151 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
వెస్టిండీస్తో కీలకమైన మూడో వన్డే ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలో సోమవారం టీమ్ఇండియా ఆటగాళ్లు ట్రినిడాడ్ చేరుకున్నారు. భారత ఆటగాళ్లకు వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్రౌండర్ తన కుమారుడితో కలిసి స్వాగతం పలికాడు.
భారత్, వెస్టిండీస్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో తలపడనున్నాయి.