Home » Team India
వరుస ఓటములు.. సిరీస్ వైఫల్యాలు.. సొంతగడ్డపైనే విజయం దక్కించుకోలేని భారత్.. విదేశాల్లో అదీ.. పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్ గడ్డపైన ఆడి ప్రపంచ కప్ గెలుచుకోలదాననే సందేహాలు సగటు క్రీడాభిమానిలో తలెత్తుతున్నాయి. విదేశీ పర్యటనలు ముగించుకుని స్వదేశా�
భారత జట్టు సీనియర్ ప్లేయర్.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ దోనీ ఆస్ట్రేలియాతో సిరీస్ కు దూరం కాబోతున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరగనున్న 4, 5వన్డేలకు ధోనీ విశ్రాంతి తీసుకోనున్నట్లు టీమిండియా సహాయ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించాడు. ప్రపంచ కప్�
యావత్ భారతదేశమంతా రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా వేషధారణ చూసి గర్విస్తోంది. ఆర్మీ క్యాప్లతో బరిలోకి దిగిన భారత్.. మ్యాచ్ గెలిస్తే ఫీజు మొత్తం నేషనల్ డిఫెన్స్ ఫోర్స్కు విరాళంగా ఇస్తామంటూ ప్రకటించి ఉదారమైన మనస్సును చాటుకుంది. ఇద
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ను ప్రపంచ కప్ లో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకే పంత్ వరల్డ్ కప్ జరిగే లండన్కు వెళ్లేందుకు టిక్కెట్ వచ్చేసిందట. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా జరగనున్న 4వ వన్డేను భారత్-ఆస్ట్�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వయస్సు మాత్రమే అయిపోతుంది. అతనికున్న క్రేజ్.. క్రికెటర్గా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ మ్యాచ్ ఫినిషర్గా రెచ్చిపోతున్నాడు మహీ. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి వన్డేలో మ్యాచ్ చివరి వరకూ క్రీజుల�
సిరీస్లోని ప్రతి మ్యాచ్లో మార్పులతో బరిలోకి దిగడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అలవాటైన పనే. కానీ, భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడిన రెండో వన్డేలో ఏ మాత్రం మార్పుల్లేకుండానే బరిలోకి దిగిన భారత్.. విజయాన్ని దక్కించుకుంది. ఆ మ్య�
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు సభ్యులు ధరించే కొత్త జెర్సీ ని శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. జట్టు అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ వచ్చే సీజన్ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్ర�
ఉప్పల్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం జరగనున్న మొదటి వన్డే క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టీమిండియా నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీసు చేసింది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. వన్డే సిర
ఉప్పల్ వేదికగా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. భారత పర్యటనలో భాగంగా బయల్దేరిన ఆస్ట్రేలియా 2 టీ20లు, 5 వన్డేలు.. ఇప్పటికే టీ20 సిరీస్ విజయంతో వన్డే సిరీస్కు సమాయత్తమవుతోంది. వన్డే ఫార్మాట్ కోసం సిద్ధమైన ఆసీస్ జట్టు టీ20లో అద్భుతమైన ప్రదర్శన చేయగా �
తొలి టీ20 పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ రెచ్చిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్ కొనసాగించింది. టైగా ముగించాలనే తపనతో బ్యాట్స్మెన్ తడాఖా చూపించారు. ఆస్ట్రేలియాకు 191 పరుగుల టార్గెట్ నిర్ధేశిం�