Home » Team India
మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్లో భారత్-పాక్ల మధ్య మ్యాచ్ ఆడాలా.. వద్దా అనే అంశంపై చర్చించేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీఓఏ), బీసీసీఐ అధికార ప్రతినిధులు కలిసి న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 22 శుక్రవారం సమావేశమైయ్యారు. ఇరు జట్ల మధ్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత ప్రభుత్వం.. రెండు దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని భారత వాటా నీటిని పాకిస్తాన్ కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తాజాగ�
న్యూజిలాండ్ సిరీస్ అనంతరం టీమిండియా సొంతగడ్డపై ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియాలో ఎవరు భాగం కానున్నారోననే ఆసక్తిలో ఉన్న అభిమానుల సందిగ్ధతకు బీసీసీఐ తెరదించింది. రెండు టీ20లకు ఆడనున్న 15 మందితో కూడిన జ�
అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా టీమిండియా ఆటగాళ్లను అభినందించే పనిగా పెట్టుకుంది. ఇప్పటికే కొద్ది రోజుల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మోసిసన ఐసీసీ.. గౌతం గంభీర్ ప్రస్తానాన్ని గుర్తు చేస్తూ మరోసారి ట్వీట్ చేసిం�
సోషల్ మీడియా వేదికగా ఏ వార్త అయినా నిజమెంత ఉందో తెలియకుండానే ఫార్వార్డ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇలా పూర్తి సమాచారం లేకుండా చేసే మెసేజ్ల ద్వారా విలువ లేని సమాచారం కూడా వైరల్గా మారిపోతుంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఇటీవల రోడ
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ తలనొప్పిగా మారాడని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అయితే ఆ తలనొప్పి మంచిదేనని చెప్పుకొస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో చక్కటి ఫామ్ కనబరుస్తున్న రిషబ్ పంత్… ఐసీసీ వరల్డ్
క్రికెటర్లందరిలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శైలివేరు. పలు సందర్భాల్లో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమానులను రిసీవ్ చేసుకున్న ధోనీ.. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన విచిత్రమైన ఘటనతో జాతి గౌరవాన్ని కాపాడటమే కాక, వీక్�
హామిల్టన్ : లాస్ట్ టి20 మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. కివీస్ విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించకలేకపోయింది. కేవలం 4 రన్లతో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీనితో 2 – 1 తేడాతో కివీస్ సిరీస్ని వశం చేసుకుంది. తొలుత బ్యాటి�
టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఆఖరి టీ20లో కివీస్ బ్యాట్స్మెన్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత్కు 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచుతూ సిరీస్ టైటిల్ను సవాల్ చేశారు. ఓపెనర్లు కొలిన్ మన్రో(72), సీఫెర్ట్(43)రాణించడంతో ఆతిథ్య �
న్యూజిలాండ్ గడ్డపై ముగిసిన టీ20 ఫార్మాట్లో కివీస్ మహిళా జట్టు భారత్ను క్లీన్ స్వీప్ చేసింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో స్వల్ప వ్యత్యాసమైన 2పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయి సిరీస్ను పేలవంగా ముగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన �