Team India

    గజిబిజీలో బీసీసీఐ: పాక్‌తో మ్యాచ్ ఆడాలా.. వద్దా

    February 22, 2019 / 01:52 PM IST

    మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్‌లో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ ఆడాలా.. వద్దా అనే అంశంపై చర్చించేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీఓఏ), బీసీసీఐ అధికార ప్రతినిధులు కలిసి న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 22 శుక్రవారం సమావేశమైయ్యారు. ఇరు జట్ల మధ్

    నీళ్లు ఆపితే నష్టమేమీ లేదు : సింధూ జలాలపై స్పందించిన పాక్

    February 22, 2019 / 10:30 AM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత ప్రభుత్వం.. రెండు దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని భారత వాటా నీటిని పాకిస్తాన్ కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తాజాగ�

    Kohli ఈజ్ బ్యాక్: ఆసీస్‌తో టీ20, వన్డేలకు భారత జట్లివే

    February 15, 2019 / 11:43 AM IST

    న్యూజిలాండ్ సిరీస్ అనంతరం టీమిండియా సొంతగడ్డపై ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియాలో ఎవరు భాగం కానున్నారోననే ఆసక్తిలో ఉన్న అభిమానుల సందిగ్ధతకు బీసీసీఐ తెరదించింది. రెండు టీ20లకు ఆడనున్న 15 మందితో కూడిన జ�

    గౌతం గంభీర్‌తో ఐసీసీ చిట్ చాట్

    February 12, 2019 / 12:46 PM IST

    అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా టీమిండియా ఆటగాళ్లను అభినందించే పనిగా పెట్టుకుంది. ఇప్పటికే కొద్ది రోజుల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మోసిసన ఐసీసీ.. గౌతం గంభీర్‌ ప్రస్తానాన్ని గుర్తు చేస్తూ మరోసారి ట్వీట్ చేసిం�

    ఫేక్ న్యూస్ అని చెప్పండి : సురేష్ రైనా చనిపోయాడంటూ ప్రచారం

    February 12, 2019 / 10:18 AM IST

    సోషల్ మీడియా వేదికగా ఏ వార్త అయినా నిజమెంత ఉందో తెలియకుండానే ఫార్వార్డ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇలా పూర్తి సమాచారం లేకుండా చేసే మెసేజ్‌ల ద్వారా విలువ లేని సమాచారం కూడా వైరల్‌గా మారిపోతుంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఇటీవల రోడ

    రిషబ్ పంత్ ఓ తలనొప్పిగా మారాడు: ఎమ్మెస్కే

    February 11, 2019 / 10:02 AM IST

    టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ తలనొప్పిగా మారాడని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అయితే ఆ తలనొప్పి మంచిదేనని చెప్పుకొస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో చక్కటి ఫామ్ కనబరుస్తున్న రిషబ్ పంత్… ఐసీసీ వరల్డ్

    జాతి గౌరవాన్ని కిందపడకుండా కాపాడిన ధోనీ

    February 11, 2019 / 07:02 AM IST

    క్రికెటర్లందరిలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శైలివేరు. పలు సందర్భాల్లో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమానులను రిసీవ్ చేసుకున్న ధోనీ.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన విచిత్రమైన ఘటనతో జాతి గౌరవాన్ని కాపాడటమే కాక, వీక్�

    NZ v IND T20 : 2-1 తేడాతో సిరీస్ న్యూజిలాండ్ వశం

    February 10, 2019 / 10:30 AM IST

    హామిల్టన్ : లాస్ట్ టి20 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. కివీస్ విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించకలేకపోయింది. కేవలం 4 రన్లతో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీనితో 2 – 1 తేడాతో కివీస్ సిరీస్‌ని వశం చేసుకుంది. తొలుత బ్యాటి�

    హామిల్టన్ వేదికగా భారత్‌కు మరోసారి భారీ టార్గెట్ 213

    February 10, 2019 / 08:55 AM IST

    టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఆఖరి టీ20లో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత్‌కు 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచుతూ సిరీస్ టైటిల్‌ను సవాల్ చేశారు. ఓపెనర్లు కొలిన్‌ మన్రో(72), సీఫెర్ట్‌(43)రాణించడంతో ఆతిథ్య �

    చేజారిన సిరీస్: 2 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ఉమెన్స్

    February 10, 2019 / 06:27 AM IST

    న్యూజిలాండ్‌ గడ్డపై ముగిసిన టీ20 ఫార్మాట్‌లో కివీస్ మహిళా జట్టు భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో స్వల్ప వ్యత్యాసమైన 2పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయి సిరీస్‌ను పేలవంగా ముగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన �

10TV Telugu News