Home » Team India
టీమిండియా కివీస్ గడ్డపై తడబడుతోంది. న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత బ్యాట్స్మెన్ క్రీజులో నిలబడలేకపోతున్నారు. గురువారం జరిగిన 4వ వన్డే తప్పిదాల నుంచి పాఠాలు నేర్వని రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ పేల�
న్యూజిలాండ్ పర్యటనలో తొలి ఫార్మాట్ను టీమిండియా ఆదివారంతో ముగించనుంది. మూడో వన్డేతోనే 3-0ఆధిక్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా.. ఆడాల్సిన రెండు వన్డేలలో ఒకదాన్ని పేలవంగా ముగించింది. ఫలితంగా న్యూజిలాండ్ జట్టుకు సునాయాసంగా విజయాన్న�
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ తో జరుగుతున్న 4వ వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. 92 పరుగులకే ఆలౌట్ అయ్యి.. లోయెస్ట్ టార్గెట్ ను ఇచ్చింది. బ్యాటింగ్ కు దిగిన కివీస్.. విశ్వరూపం చూపించింది. జస్ట్ 14.4 ఓవర్లలోనే 93 పరుగులు చేసి వ�
న్యూజిలాండ్ పర్యటనకు కోహ్లీతో పాటు అతని సతీమణి బాలీవుడ్ నటి అనుష్క కూడా వెళ్లింది. భర్తతో పాటు అక్కడే టీమిండియా విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసింది.
2014లో పర్యటనలో న్యూజిలాండ్ పర్యటన చేసిన టీమిండియా 0-4తేడాతో చిత్తుగా ఓడి ఘోర పరాజయానికి గురైంది. అప్పుడు జరిగిన ఐదు వన్డేల సిరీస్లో మూడో వన్డే టైతో ముగియగా మిగిలిన అన్ని మ్యాచ్లలో కివీస్దే పైచేయిగా వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుమించి అన్నట
తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచేసిన టీమిండియా మూడో వన్డేలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ను బౌలింగ్తో శాసించింది. ఫలితంగా 243పరుగులకే ఆలౌట్గా వెనుదిరిగింది కివీస్. గురువారం రెండో వన్డేలో అదే
టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ.. కెప్టెన్గా ఉన్నప్పుడే కాదు. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆటలో తనదే ఆధిపత్యం. తన వ్యూహాలను తూచా తప్పకుండా పాటిస్తాడు విరాట్ కోహ్లీ. జట్టుకు కెప్టెన్గా ఉన్నప్పుడు ఏ ప్లేయర్ను ఎక్కడ వినియోగించుకోవాలో సరి�
ఒకవేళ ఆ పరిస్థితుల్లోనూ రాణించినట్లు అయితే 350కి మించిన స్కోరు చేసుండేవాళ్లం. సరిగ్గా 34నుంచి 40ఓవర్ల మధ్యలో పరుగులు రాబట్టాలి.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్టంపౌట్ చేయడానికి పెట్టింది పేరు. వికెట్కీపర్గా ధోనీ నిల్చొంటే బ్యాట్స్మన్ గడగడలాడాల్సిందే. ఈ మెరుపు వేగం మరోసారి పనిచేసింది. కివీస్ వికెట్ను పడగొట్టి నిబ్బరంగా రివ్యూ కోరిన ధోనీకి థర్డ్ అ�
కివీస్ పై మరోసారి పైచేయి సాధించింది టీమిండియా. ఆరంభం నుంచి గడగడలాడించిన భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించారు. కివీస్ బ్యాట్స్ మెన్ ను ఘోరంగా కట్టడి చేయడంతో భారత బౌలర్లు.. న్యూజిలాండ్ ను చిత్తు చేయగలిగారు.