Home » Team India
కివీస్ పర్యటనలో ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్ను ఆడేందుకు టీమిండియా సమాయత్తమైంది. హామిల్టన్లోని సెడాన్ పార్క్ వేదికగా ఫిబ్రవరి 10న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవడమే ఉత్తమం. సిరీస్లో మొదటిదైన తొ�
తొలి టీ20 ఓటమికి ధీటుగా బదులిచ్చిన టీమిండియా రెండో టీ20 లో కివీస్ జట్టును ఉతికారేసింది. అన్ని విభాగాల్లో దూకుడు చూపించిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. హామిల్టన్లోని సెడాన్ పార్క్ స్టేడియం వేదికగా జరగనున్న మూడో టీ20 సిరీ
భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్ జట్టును ఆరంభం నుంచి కట్టడి చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు తీసి 158 పరుగులకు కట్టడి చేసింది. భువనేశ్వర్ కుమార్ కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసి పతనాన్ని ఆరంభించగా కృన
భారత్-కివీస్ల హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూజిలాండ్లోనే అతి పెద్దదైన ఈడెన్ పార్క్ స్టేడియంలో రెండో టీ20ఆడేందుకు ఇరు జట్లు సమాయత్తమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కుంచుకున్
ఆక్లాండ్: వన్డే సిరీస్ విజయంతో ఏ గడ్డ పైనైనా తిరుగులేదని నిరూపించుకుంది టీమిండియా. కివీస్ గడ్డపై పదేళ్ల చెత్త రికార్డును కూడా తిరగరాసి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.
న్యూజిలాండ్తో తొలి టీ20లో తలపడిన భారత్కు చేదు అనుభవం మిగిలింది. వన్డే ఫార్మాట్ విజయానంతరం భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్ష్య చేధనలో విఫలమైన రోహిత్ సేన.. పేలవంగా వికెట్లను చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్
ప్రపంచ కప్కు సన్నద్ధమవ్వాలనే ఉద్దేశ్యంతో కొన్ని నెలల ముందే టీమిండియా విదేశీ పర్యటన మొదలుపెట్టేసింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలను పూర్తి చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ గడ్డపైన కూడా సత్తా చాటుతోంది. జట్టు కూర్పులో చాన్నాళ్లుగా తర్జన�
వన్డే ఫార్మాట్ అనంతరం ఆరంభమైన టీ20 సిరీస్ను భారీగా ఆరంభించింది కివీస్. టీమిండియాకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్పై కివీస్ ఓపెనర్లు విరుచుకుపడ్డారు. ఆరంభంలో కాస్త దూకుడు చూపించినా క్రమంగా �
కివీస్ గడ్డపై టీమిండియా మరోపోరుకు సిద్ధమైంది. వన్డే సిరీస్ విజయానంతరం వెల్లింగ్టన్ వేదికగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆడేందుకు సిద్ధమైంది. 4-1 ఆధిక్యంతో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్పై మరోసారి ఆధిక్యం ప్రదర్శించి వి�
వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా మరో ఫార్మాట్కు సిద్ధమైంది. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే ఫార్మాట్ అనంతరం టీ20 ఆడేందుకు సిద్దమైన భారత్.. నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం తొలి టీ20 జరగనుంది. ఈ మేర ఎ