Team India

    రెండో మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌ను శాసించిన టీమిండియా

    February 25, 2019 / 01:36 PM IST

    ఐసీసీ వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా ముంబై వేదికగా ఆడిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళా జట్టు సత్తా చాటింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-0 లీడ్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌తో సిరీస్ విజయం ఖరారు అయిపోయి

    నరాలు తెగే ఉత్కంఠపోరులో ఆసీస్ విజయం

    February 24, 2019 / 04:52 PM IST

    నరాలు తెగే ఉత్కంఠ.. మ్యాచ్ మనదే అని భావించిన క్షణాలన్నీ ఆవిరైపోయాయి. ఎంతో నమ్మకంతో చివరి ఓవర్‌ను అప్పగించిన విరాట్ కోహ్లీకి నిరాశనే మిగిల్చాడు ఉమేశ్ యాదవ్.  మ్యాచ్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించేశాడు. వైజాగ్ వేదికగా మూడు వికెట్ల తేడాతో ఆసీ�

    రోహిత్, కోహ్లీ ఔట్, బ్లాక్ రిబ్బన్లతో బరిలోకి టీమిండియా

    February 24, 2019 / 01:59 PM IST

    ఆసీస్‍‌తో వైజాగ్ వేదికగా ఆడుతోన్న తొలి టీ20 ఆరంభంలోనే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బహ్రెండార్ఫ్ వేసిన బంతిని లెగ్ సైడ్ దిశగా షాట్ కోసం యత్నించిన రోహిత్ .. జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ చేజార్చుకున్న టీమిండియా ఆరంభం నుంచి ఆడు�

    INDvAUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

    February 24, 2019 / 01:15 PM IST

    నెల రోజుల విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ముగ్గురు కీపర్లతో బరిలోకి దిగుతున్న భారత్ ఏ మాత్రం మెరుపులు సృష్టించగలదో చూడాల�

    మనమే టాప్: ఆస్ట్రేలియాపై భారత టీ20ల చరిత్ర

    February 24, 2019 / 11:58 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఏడు మ్యాచ్‌లు భారత జట్టుకు ఎంతో కీలకం. తుది జట్టు కూర్పు కోసం కెప్టెన్ ప్రయోగాలు చేయాల్సింది ఈ మ్యాచ్‌లలోనే. చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ వ�

    IND vs AUS: భారీ భద్రత మధ్య వైజాగ్‌ స్టేడియం

    February 23, 2019 / 01:12 PM IST

    పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్ ఏ ఈవెంట్ చేయాలన్నా మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్.. పాక్ జట్టుతో తలపడొద్దంటూ పలు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడతారేమోనన్న అనుమానంతో �

    తొలి టీ20 ముందు ఆసీస్‌కు ధోనీ వార్నింగ్

    February 23, 2019 / 12:57 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్‌తో టీ20 పోరుకు ముందు సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఫామ్ కోల్పోయాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తాను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిం

    వరల్డ్ కప్‌కు ముందు ‌భారత్‌‌కు ఆఖరి అవకాశం

    February 23, 2019 / 12:45 PM IST

    ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ వేదికలపై తలపడేందుకు ఐసీసీ నిర్వహిస్తోన్న ఐసీసీ వరల్డ్ కప్ 2019కు మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. జట్లన్నీ మే 30నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో తలపడేందుకు షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ప

    వైజాగ్‌‌కు క్రికెట్ ఫీవర్ : ఆసీస్‌-భారత్‌ ఫస్ట్ టీ20 ఫైట్

    February 23, 2019 / 12:15 PM IST

    ఆస్ట్రేలియా జట్టుతో నెల రోజుల విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 24న తలపడేందుకు ఇప్పటికే ప్రాక్టీసును ముమ్మరం చేసింది కోహ్లీసేన. భారత్ చివరిగా సొంతగడ్డపై విండీస్‌త�

    భారత్ Vs పాక్ : బీసీసీఐ చెప్పిందే చేస్తామంటోన్న కోహ్లీ

    February 23, 2019 / 09:25 AM IST

    సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్టణం చేరుకుంది. ఆదివారం సాయంత్రం భారత్-ఆసీస్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది.

10TV Telugu News