Team India

    గంగూలీని ఏడిపించొద్దంటోన్న సెహ్వాగ్

    March 29, 2019 / 01:05 PM IST

    టీమిండియాలో సంచలనం… అప్పటివరకూ ట్రిపుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ లేడు. తొలి సారి పాకిస్తాన్ గడ్డపై 531 నిమిషాల పాటు 375 బంతులు ఎదుర్కొని 39 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 309 పరుగులు పూర్తి చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.  సరిగ్గా 15ఏళ�

    వరల్డ్ కప్ ఈజీ కాదు: కోహ్లీసేనకు ద్రవిడ్ హెచ్చరిక

    March 21, 2019 / 12:20 PM IST

    రెండేళ్లుగా దూకుడు మీద ఆడుతూ.. వరల్డ్ నెం.1 జట్టుగా ఎదిగిన టీమిండియా మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ కప్ సాధించడానికి కొన్ని వారాల వ్యవధి మాత్రమే ఉండటంతో భారత్ విజేతగా నిలవడంపై పలు అభిప్రాయాలు బయటికొస్తున్నాయి. ఇటీవల భారత పర్యటన చేప

    అఫ్గాన్ చారిత్రక విజయం: టెస్టుల్లో తొలి సారి సత్తా చాటింది

    March 18, 2019 / 03:27 PM IST

    భారత్‌ గడ్డపై చేసిన ప్రాక్టీస్ ఫలించినట్లుంది అఫ్గాన్ టెస్టుల్లో తొలిసారి గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 2018లో భారత్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడిన అఫ్గనిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. కొత్త అధ్యాయం లిఖించాలనుకున్న అఫ్గన్ కు తొలిస�

    నువ్వు తోపు బాసూ : 2020 వరకు రవిశాస్త్రినే

    March 18, 2019 / 10:19 AM IST

    పదవీ కాలం పూర్తవగానే రాజీనామా చేసి తప్పుకోవాల్సిందే. కానీ, వాళ్లకున్న క్రేజ్… నైపుణ్యాలను బట్టి మరింత పొడిగించినా ఆశ్చర్యపడాల్సిన అవసర్లేదు. కానీ, విదేశీ పర్యటనల్లో ఓడిన ప్రతిసారి విమర్శలను ఎదుర్కొన్న రవిశాస్త్రి పదవీ కాలాన్ని పొడిగిస�

    ఏం మాట్లాడుతున్నారు: సచిన్.. కోహ్లీ లాంటి లీడర్ల మధ్య పోలికలా

    March 16, 2019 / 01:59 PM IST

    రికార్డుల వీరుడు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లలో బెస్ట్ ఎవరని అంటే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేతులెత్తేశాడు. ఓ ఇంగ్లీష్ మీడియా నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రవిశాస్త్రి.. ‘సర్ డొన�

    ఇకనైనా మేలుకోండి: కోహ్లీకి చురకలంటించిన గంగూలీ

    March 15, 2019 / 09:49 AM IST

    భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ విజయంతో వెనుదిరిగింది. విదేశాల్లో విజయాలు దక్కించుకున్న టీమిండియా సొంతగడ్డపై చేతులెత్తేసింది. ఈ ప్రదర్శన పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఇది ముమ్మాట�

    మీరే తేల్చుకోండి: వరల్డ్ కప్ గురించి స్మార్ట్‌గా ఆలోచించమంటోన్న కోహ్లీ

    March 14, 2019 / 12:32 PM IST

    మరి కొద్ది రోజుల్లో దేశీవాలీ లీగ్.. ఐపీఎల్ మార్చి 23న ఆరంభం కానుంది. టీమిండియా క్రికెటర్లు మార్చి 13న ముగిసిన ఐదో వన్డేతో ప్రపంచ కప్ వరకూ మధ్యలో ఉన్న సమయంలో ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ.. జట్టును ఉద్దేశించి ఇలా మ

    వరల్డ్ కప్ గెలవకుండా ఆ జట్టును ఆపలేం: కోహ్లీ

    March 14, 2019 / 12:09 PM IST

    వరల్డ్ కప్ టోర్నీలో కప్ గెలుచుకునే దిశగా.. ఏ జట్లు ఫేవరేట్‌గా ఉన్నాయో అనే అంశంపై కోహ్లీ మాట్లాడాడు. బుధవారంతో ముగిసిన వన్డే టోర్నీ ప్రదర్శనతో టీమిండియా ప్రపంచ కప్ టోర్నీ గెలుచుకునేందుకు ఫేవరేట్ కాదని తేల్చేశాడు. దీంతో పాటు మరే జట్టు ఈ టోర్న�

    జట్టులో ఆ ఒక్క స్థానాన్ని మారిస్తే చాలు: కోహ్లీ

    March 14, 2019 / 07:31 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019కు ముందు టీమిండియా ప్రయోగాలకు దిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో తమ జట్టు బలబలాలను పరీక్షించుకోవడానికి ఫలితాలను పట్టించుకోకుండా ఆడింది. మొత్తంగా 2-3తేడాతో సిరీస్ చేజార్చుకున్నప్పటికీ వరల్డ్

    రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్

    March 14, 2019 / 06:35 AM IST

    పంజాబ్ నుంచి ఆడి సత్తా చాటిన వీఆర్వీ సింగ్.. అన్ని క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు ప్రకటించాడు. 2006లో టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన ఈ క్రికెటర్ వెస్టిండీస్‌తో సెయింట్ జాన్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో 2007ల�

10TV Telugu News