Home » Team India
వరల్డ్ కప్ 2019 రాబోతున్న క్రమంలో జట్ల మధ్య సవాళ్లు మొదలైయ్యాయి. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రపంచ నెం.1 జట్టు అయిన టీమిండియాను అన్నింటితో పాటు అదొకటి అనే రీతిలో మాట్లాడి తూలనాడాడు. ఇప్పటికే వరల్డ్ కప్లో పాల్గొనదలచిన జట్లు తమ స్క్వాడ్�
వరల్డ్ కప్ సాధించాలనే తాపత్రయంలో బీసీసీఐ మరోసారి కఠిన నిబంధనలకు పాల్పడింది. టీమిండియా ప్లేయర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్, భార్యలకు 20రోజుల పాటు దూరంగా ఉండాలని ఆజ్ఞలు జారీ చేసింది. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీకి క్రిక
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓటమికి గురైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 133 పరుగులు మాత్రమే చేసి అత్యల్ప టార్గెట్ను నమోదు చేసింది.
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. వరల్డ్ కప్కు దేశం నుంచి 16మందిని తీసుకోవాలని ఐసీసీకి సూచించినట్లు తెలిపాడు. ఏప్రిల్ 17 బుధవారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును విడుదల చేస్తూ.. ఇది ప్రైమరీ జట్టు మాత్రమే అని ప్రస్తావించింది. అం�
ఐసీసీ వరల్డ్ కప్ 2019కు భారత్ తరపు నుంచి 15 మందితో కూడిన జాబితాను ఏప్రిల్ 15 సోమవారం ప్రకటించింది. జట్టులో రిషబ్ పంత్.. అంబటి రాయుడులకు స్థానం ఇవ్వలేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. వారందరికీ ఆశ్చర్యపరుస్తూ పంత్.. అంబటి రాయుడులను ప్రత్యేక పద్ధతి ద్�
నెలల తరబడి వరల్డ్ కప్కు సరిపడేలా భారత జట్టులో ఎంపికలు చేపట్టిన సెలక్షన్ కమిటీ.. ప్లేయర్లలో ఏం గమనించింది. వారి రికార్డులేంటి. వారిని తీసుకోవడానికి గల కారణాలు ఏంటని పరిశీలిస్తే… విరాట్ కోహ్లీ: కెప్టెన్.. ఆడిన 227 మ్యాచ్ల్లో 10,843 పరుగులు సాధించ
2019 ఐసీసీ వరల్డ్ కప్ కోసం భారత జట్టు సిద్ధమైంది. కొన్ని నెలలుగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ఏప్రిల్ 15న పదిహేను మంది ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ సంగ్రామానికి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. భారీ అంచనాలను పటాపంచలు చేస్తూ.. వరల్డ్ కప్ టోర్నీలో తలపడేందుకు 15మందితో కూడిన స్క్వాడ్ను విడుదల చేసింది.
ఐపీఎల్ 2019 సీజన్ మొదలైంది. ఐపీఎల్ 8 ఫ్రాంచైజీ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2019 ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది
బీసీసీఐ అంబుడ్స్మన్ (రిటైర్డ్) జస్టిస్ డికె జైన్ ఆధ్వర్యంలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్కు నోటీసులు జారీ అయ్యాయి.