Home » techie
ఒకే కులం ఒకే మతం అయినా కానీ కూతురు తనను కాదని ఆమెకు నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని పిల్ల తండ్రి అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చి చంపించాడు.
డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత సంతతి టెక్కీ మృతి చెందింది. ఈ ఘటన మెక్సికోలోని తులుమ్లో జరిగింది.
పెళ్లి చేసుకుంటానని, సొంత వ్యాపారం చేద్దామని యువతితో సహజీవనం చేసి ఆమె వద్ద రూ.37 లక్షలు తీసుకుని మోసం చేసిన యువకుడిని కూకట్ పల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Pregnant woman commits suicide in Jagadgirigutta : అదనపుకట్నం వేధింపులకు హైదరాబాద్లో ఓ గర్భిణి బలైపోయింది. చివరికి శ్రీమంతానికి పుట్టింటికి వెళ్లడానికి కూడా బంగారం డిమాండ్ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. పుట్టింటికి వెళ్లడానికి ఐదు తులాల బంగారం ఇవ్వాలా అని ఐదు న�
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరన్నట్లు బతికారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కాసింత ఓర్పుగా ఉండి ఉంటే మంచి రోజులు వచ్చేవి. కానీ తొందరపాటు చర్యతో దంపతులిద్దరూ బలవన్మరణా
కరోనా కష్టకాలం.. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. వైరస్ సోకి కొందరు కన్నుమూస్తుంటే …ఆర్ధిక నష్టాలు తట్టుకోలేక మరి కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో వ్యాపారంలో నష్టాలు రావటంతో అనంతపురం ధర్మవరం కు చెందిన వ�
మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో నకిలీ ఎకౌంట్ రిజిష్టర్ చేసి పెళ్లి కాని యువకుడిని మోసం చేసిన మహిళ ఉదంతం వెలుగు చూసింది. అప్పటికే ఆమెకు రెండు వివాహాలు కాగా ఇప్పుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడిని మోసం చ
చైనాలోని వుహాన్లో చిక్కుకున్న కర్నూలు యువతి అన్నెం జ్యోతి… హైదరాబాద్ చేరుకుంది. చైనా నుంచి 15 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన జ్యోతి… ఇన్నిరోజులు మానేసర్లోని వైద్యుల పరిశీలనలో ఉంది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో పంపించే�
హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సంతోషిమాత కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతులు
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం మర్డర్లు జరిగిన ఘటనల గురించి విన్నాము, చూశాము. ఇప్పుడు.. మరో మహిళపై మోజు..