Home » Tejashwi Yadav
విపక్షాలు ఈ నెల 23న పట్నాలో సమావేశమై లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంపై చర్చిస్తాయి.
Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ అంతగా ఆనందపడడం వెనుక కారణం ఏంటీ?
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భార్య రాచెల్ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. చిన్నారి రాకతో లాలూ కుటుంబం అంతా సంతోషంలో మునిగితేలుతోంది. బిడ్డకు చక్కటి పేరు పెట్టాలని తాత లాలూ ప్రసాద్ యాదవ్ తెగ ఆనందపడిపోయారు. ముద్దుల మనుమరాలి కోసం ఓ చక్�
ఆసుపత్రిలో తన భార్య, కూతురితో తేజస్వీ యాదవ్ ఫొటోలు దిగి, వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
ఈ కేసుకు సంబంధించి శనివారం దేశంలోని 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అవినీతి బయటపడిందని ఈడీ పేర్కొంది. కోటి రూపాయల నగదు లభించగా.. సుమారు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు వెల్
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మర�
నితీశ్ చేసిన వ్యాఖ్యలను మహాగట్బంధన్ కూటమి నేతలు సమర్ధించారు. తేజశ్వీ మంచి యువ నాయకుడని.. ఉత్సాహం, సామర్థ్యం ఉన్న నాయకుడని సీపీఐ(ఎంఎల్) నాయకుడు మహబూబ్ ఆలం అన్నారు. నితీశ్ చెప్పినట్లుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తేజశ్వీ నాయకత్వంతోనే జరుగుతాయన�
ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజశ్వీ యాదవే వచ్చే ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కూటమి తరపు ముఖ్యమంత్రి అభ్యర్థని నితీశ్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన చెప్పకనే చెప్పారు. అయ�
2017లో బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో శివసేన అత్యధికంగా 84 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అయితే 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు విడిపోయాయి. దీంతో ఎన్సీపీ, కాంగ�