Home » Tejashwi Yadav
తన పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన మంత్రులు ఎలా నడుచుకోవాలో చెబుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొన్ని సూచనలు చేశారు. తమ శాఖ నుంచి కొత్త కార్లు కొనొద్దన్నారు. ప్రజలతో ఎవరూ కాళ్లు మొక్కించుకోవద్దన్నారు.
2020 ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహా గట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు. దీనిని తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సమయంలో తేజస్వీ హామీన�
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. వచ్చే లోక్సభ ఎన్నికల లోపు ఆయన రాజకీయ వనవాసం చేయడం పక్కా’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కొద్ది రోజుల క్రితం యూపీలో ఒక పొలిటికల్ ఎక్స్పరిమెంట్ జరిగింది. బువా-బతీజా (మాయావతి, అఖ�
బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్జేడీకి కలిసొస్తోంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.
ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్ను దెబ్బకొట్టే ప్రయత్�
‘‘రాష్ట్రపతి భవన్కు కావాల్సింది విగ్రహం (మూర్తి) కాదు. మాట్లాడగలిగే యశ్వంత్ సిన్హా మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థి (ద్రౌపది ముర్ము) కాదు. ఇప్పటివరకు ద్రౌపది ముర్ము ఒక్క ప్రెస్ కాన్పరెన్స్ కూడా నిర్వహించలేదు’’ అని తేజస్వి వ్యాఖ్యానించార�
గులాబీ దళపతికి ఆర్జేడీ ప్రతిపాదన!
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు.
రాష్ట్రీయ జనతాదళ్(RJD)నాయకుడు,బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్(32) వివాహం ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో జరిగింది. దాదాపు 50మంది సన్నిహితులు
బీహార్ లో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతలు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఈ సమయంలోనే ఆర్జేడీ నేత తేజస్వి ఓటర్లకు డబ్బు పంచుతూ కెమెరాకు చిక్కారు