Home » Telangana Assembly Budget Session 2024
కుల గణన తీర్మానంపై అనుమానం ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించొద్దని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
గడిచిన మూడు సంవత్సరాలుగా రెవెన్యూ రాబడిని సాధించడంలో విఫలం...
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని కోరుకుంటున్నానని అసెంబ్లీ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ వెళ్లి కొట్లాడదామని పిలుపునిచ్చారు.
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఫాంహౌస్లో దాక్కున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పమని ముందుకొచ్చి అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టడం అంటే.. ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ విజయం అని హరీష్ రావు అన్నారు.
గత ప్రభుత్వం నిర్వాకంవల్ల కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే యూపీఏ ప్రభుత్వం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఉత్తమ్ అన్నారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు మరో ఆఫర్ కూడా ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం సందర్శనకు..