-
Home » Telangana Assembly Budget Session 2024
Telangana Assembly Budget Session 2024
కులగణనపై అనుమానాలొద్దు.. చట్ట సభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకే కులగణన
February 16, 2024 / 02:31 PM ISTకుల గణన తీర్మానంపై అనుమానం ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు.. ప్రభుత్వానికి కడియం సూచన.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి
February 16, 2024 / 12:22 PM ISTఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించొద్దని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. సంచలన విషయాలు ఇవిగో..
February 15, 2024 / 12:08 PM ISTగడిచిన మూడు సంవత్సరాలుగా రెవెన్యూ రాబడిని సాధించడంలో విఫలం...
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంవల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం..
February 12, 2024 / 04:42 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆ రెండు రోజుల్లో వేలాది పెళ్లిళ్లు.. సెలవులు కావాలి: అసెంబ్లీలో మల్లారెడ్డి
February 12, 2024 / 04:14 PM ISTఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని కోరుకుంటున్నానని అసెంబ్లీ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
February 12, 2024 / 03:37 PM ISTతెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ వెళ్లి కొట్లాడదామని పిలుపునిచ్చారు.
కేసీఆర్పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీశ్రావు
February 12, 2024 / 02:02 PM ISTఅసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఫాంహౌస్లో దాక్కున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ ముక్కు నేలకురాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి
February 12, 2024 / 01:45 PM ISTప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పమని ముందుకొచ్చి అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టడం అంటే.. ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ విజయం అని హరీష్ రావు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంవల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం.. అసెంబ్లీలో ఉత్తమ్
February 12, 2024 / 01:08 PM ISTగత ప్రభుత్వం నిర్వాకంవల్ల కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే యూపీఏ ప్రభుత్వం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఉత్తమ్ అన్నారు.
గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్గా ఇదే..
February 10, 2024 / 08:29 PM ISTఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు మరో ఆఫర్ కూడా ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం సందర్శనకు..