Home » telangana assembly election 2023
అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.
Old Woman Nomination: జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వాతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన గోడును వెళ్లబోసుకున్నారు.
వైస్సార్టీపీ కాంగ్రెస్ బీ పార్టీ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి షర్మిల మద్దతు ఇస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్టేనని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ చేయాలా లేదా అనేది అక్టోబర్ 10వ తేదీన నిర్ణయించి చెబుతానని తెలిపారు.
హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు.పాతబస్తీని డెవలప్ మెంట్ చేస్తామని సవాల్ చేశానని తెలిపారు. కరీంనగర్ లో కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు.
బలం లేని జనసేనతో పొత్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు తమకు ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని చెబుతున్నారు.
కాంగ్రెస్ ఇప్పటివరకు మొదటి, రెండో విడత జాబితాలను విడుదల చేసింది. దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించింది. వంద మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.