Home » telangana assembly election 2023
తెలంగాణలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. పండుగ అంటూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మరి ఓట్ల పండుగ అంటే వాడీ వేడీగా గొడవలు,తోపులాటలు,ఘర్షణలు, కేసులు వంటి హాట్ హాట్ వాతావరణం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అదే కనిపిస్తోంది.
ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని..దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కువినియోగించుకున్నారు. అనంతరం శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలుగులో ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీ తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణలో ఓట్ల పండుగ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అయినా సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.
ప్రజల చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వొద్దని సూచించారు. అందుకే ప్రజాస్వామ్య పండుగలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడ�
తెలంగాణలో ఉదయం 7గంటలకే పోలింగ్ మొదలైంది. పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మూడు రోజులపాటు అన్ని వైన్ షాపులు, కల్లు డిపోలు, మద్యం అందించే సంస్థలను మూసివేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నోటిఫిక