Home » telangana assembly election 2023
వివిధ రంగాలకు చెందిన వర్కర్స్ తో రాహుల్ భేటీ కావటంతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ రాజకుమారుడు కదా..అంటూ వ్యాఖ్యానించారు.
తనను ఎమ్మెల్యేను..ముఖ్యమంత్రిని చేసిన గడ్డ గజ్వేల్ గడ్డ అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అని ఆనాటి ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకున్నారు.
అల్లుడికి సిద్దిపేట, కొడుక్కు సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ కామారెడ్డికి ఏదో ప్లాన్ తోనే వచ్చిండు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
అందరికి ప్రేమ పంచాలనే లక్ష్యంతో భారత జోడో పాదయాత్ర చేశానని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ విధానం దేశ సంస్కృతి కాదు అంటూ దుయ్యబట్టారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుండటంతో చివరి అంకంలో అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీలు జరిపారు. ప్రచార పర్వానికి తెరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఫోన్ కాల్స్ ప్రచారంలో నిమగ్నమయ్యారు...
బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆఖరి రోజు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీ జరగనున్న నేపథ్యంలో దేశంలో అందరి దృష్టి తెలంగాణపై పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. ప్రస్థుతం నవంబర్ 30వతేదీన తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ జరగనుం
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని వార్తాపత్రికల్లో ప్రకటనలు జారీ చేయడంపై ఎన్నికల కమిషన్ నోటీసు జార�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేస్తున్నాయి. మంగళవారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల బృందాలు ఇంటింటికి వచ�