Home » telangana assembly election 2023
ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హీట్ పుట్టిస్తుంటే..తాజాగా రైతు బంధు ఆ వేడికి మరింత వేడిని రాజేసింది. రైతు బంధు సాయం పంపిణికి ఈసీ ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటన రాష్ట్రంలో మాటల దాడికి కారణమైంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కూకట్ పల్లి నియోజవర్గంలో పర్యటించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ విన్నవించింది. తెలంగాణ రైతాంగానికి నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అయిన నేపథ్యంలో ఎన్నికలు
బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును బాగ్యనగర్ గా మారుస్తామని అన్నారు. అస్సలు హైదర్ ఎవడు? ఎవరకి కావాలి హైదర్ ? అంటూ ప్రశ్నించారు. రైతు బంధు విడుదల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.
తెలంగాణ రైతులతో కేసీఆర్ ది పేగు బంధం..ఆ బంధాన్ని ఎవ్వరు ఆపలేరు. రైతు బంధు వద్దని కాంగ్రెస్ ఫిర్యాదు చేయటం వల్లే ఈసీ ఆపేసిందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తక్కువ జనాభా కారణంగా 15 పోలింగ్ కేంద్రాల్లో 100 మంది కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు....
రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు అంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని.. రైతులు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం నాటితో ముగియనుంది. ప్రచార పర్వం చివరి అంకంలో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడను�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్రభద్రతా బలగాలను మోహరించారు. మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో కేంద్ర పారామిలటరీ
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీతోపాటు పలు జనరల్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు. దళితులు, ఆదివాసీల ఓట్లను కైవసం చేసుకునేందుకు అధికార బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీలు పలు హామీలతో వారిని ఆకర్షించేందుకు యత్న�