Home » Telangana CM KCR
cm kcr: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేర్లెస్గా ఉండొద్దంటూ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్�
cm jagan cm kcr water dispute: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణంపై రగడ రేగుతోంది. దీంతో రేపు(అక్టోబర్ 6,2020) జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ర�
కొత్త రెవెన్యూ బిల్లుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతికి ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) శాసనమండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ యజ్ఞం.. ఓ అద్భుతం ఆవిష్కరించబోతోంది. 500 మందికిపైగా శిల్పులు చేతిలో.. అందరూ ఆశ్చర్యపడేలా యాదాద్రి సాక్షాత్కరించబోతుంది. మాడ వీధులు, రాజగోపురాలతో యాదాద్రీశుని క్షేత్రం ఆధ�
AP & TS RTC : తెలుగు రాష్ట్రాల మధ్య నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రులు అజయ్, పేర్ని నాని�
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, వీఆర్ఏలకు తీపి కబురు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు మేలు చేసేంద�
BalaKrishna Thanks to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి యన్.టి.రామారావు జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసేలా పదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో ప�
GST Telangana share: కేంద్రం ప్రకటించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాన నరేంద్ర మోడీకి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రాల సమ్మతి లేక
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సెషన్స్ జరగాల్సిన రోజులను బాగా కుదించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం వారం రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిం�