Telangana CM KCR

    మధ్యాహ్నం మీడియా ముందుకు కేసీఆర్

    January 25, 2020 / 07:13 AM IST

    టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ(25 జనవరి 2020) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడడంతో ఆయన మీడియ�

    అందరికీ ఇళ్లు, నీళ్లు, హెల్త్ కార్డులు : గజ్వేల్ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాలు

    December 11, 2019 / 09:31 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల ప్రజలకు శుభవార్త వినిపించారు. వారిపై వరాలు కురిపించారు. జనవరి నెలాఖరుకు గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయని

    కేసీఆర్‌ సర్కార్-2కు ఏడాది : సంక్షేమ పథకాల అమల్లో దూకుడు

    December 11, 2019 / 03:16 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ మలిదశ పాలనకు నేటితో(డిసెంబర్ 11,2019) ఏడాది. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన వ్యూహాలతో

    తెలంగాణ కేబినెట్ భేటీ : కొత్త రెవెన్యూ చట్టం.. ఆర్టీసీకి ఇచ్చిన హామీలే ఎజెండా

    December 11, 2019 / 03:09 AM IST

    బుధవారం(డిసెంబర్ 11,2019) సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. రాబడి పెంపు, బడ్జెట్‌ కోతలపై

    ఇంకెన్ని రోజులు : ఆర్టీసీ సమ్మె 31 రోజులు

    November 4, 2019 / 02:33 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31 రోజులకు చేరుకుంది. నవంబర్ 05వ తేదీల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం లెటెస్ట్‌గా డెడ్ లైన్ విధించింది. దీంతో కొంతమంది విధుల్లో చేర�

    ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం వార్నింగ్ : విధుల్లో చేరకపోతే ఉద్యోగం ఊడుతుంది

    October 5, 2019 / 02:01 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

    కేసీఆర్ ఢిల్లీ టూర్ : షాతో ముగిసిన సమావేశం

    October 4, 2019 / 09:14 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. కేంద్ర పెద్దలతో వరుస భేటీ జరుపుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో..సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది.

    ప్రగతి భవన్ లో కేసీఆర్, జగన్ భేటీ

    September 22, 2019 / 01:45 PM IST

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మళ్లీ సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబరు 23, సోమవారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌కు �

    రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించే ప్రసక్తే లేదు …కేసీఆర్

    September 22, 2019 / 10:35 AM IST

    రాష్ట్రంలో కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రైతుల భూమి కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ‘ద్రవ్య వినిమయ బిల్లు’ను ప్రవే�

    నీ ఊరికొస్తా : కేసీఆర్‌కు బాబు హెచ్చరిక

    March 24, 2019 / 08:52 AM IST

    ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా TDP అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం KCRపై గరంగరంగా ఉన్నారు. ఆయన్నే టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు బాబు. మార్చి 24వ తేదీన బాబు తెలుగు తమ్ముళ్లతో టెలీకాన్ఫరెన్స్ �

10TV Telugu News