Telangana CM KCR

    కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా

    March 21, 2019 / 08:55 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, కేసీఆర్ పాలన చూసి TRSలో జాయిన్ అయినట్లు నామా నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మొదటి వేసిన ఓటు వేసినట్లు చెప్పారు. రాష్ట్రం, ప్రజలకు, ప్రధానంగా ఖమ్మం జిల

    అసెంబ్లీలో కేసీఆర్: ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు

    February 23, 2019 / 08:14 AM IST

    హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కేబినెట్‌లో త్వరలో మహిళలకు అవకాశం ఇస్తామని అన్నారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని

    హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా

    February 23, 2019 / 07:57 AM IST

    హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో

    పచ్చి అబద్దాలు: అసెంబ్లీలో శ్రీధర్ బాబుపై కేసీఆర్ ఆగ్రహం

    February 23, 2019 / 07:01 AM IST

    అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా

    ఆరోగ్య తెలంగాణ : ENT, దంత పరీక్షల కోసం రూ.5వేల కోట్లు

    February 22, 2019 / 07:28 AM IST

    ఆరోగ్యమే తెలంగాణ ప్రగతికి మూలం అనే నినాదంతో సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ENT, దంత పరీక్షలు చేసేందుకు కొత్తగా నిధులను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ లో రూ.5వేల 536 కోట్లను సీఎం కేసిఆర్ కేటాయ

    ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ యాదాద్రి : సీఎం కేసీఆర్

    February 3, 2019 / 12:39 PM IST

    నల్గొండ: 1100 ఎకరాల్లో టెంపుల్‌ సిటీ నిర్మాణం జరుగుతోందని, ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ

    అభివృద్ధి బాటలో : సీఎంగా కేసీఆర్ పాలనకు 50రోజులు

    February 1, 2019 / 02:28 PM IST

    హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..

    జగన్ ఇంటికి వెళతారా : మరోసారి విశాఖకు కేసీఆర్

    January 29, 2019 / 10:47 AM IST

    విశాఖ : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. 2019, ఫిబ్రవరి 14వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి విశాఖకు వెళ్లనున్నారు. శారదాపీఠం వార్షిక వేడుకల్లో

    కేసీఆర్ యాగం : ఎర్రవల్లిలో చకచక ఏర్పాట్లు

    January 20, 2019 / 02:27 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో యాగం చేసేందుకు సిద్ధమౌతున్నారు. గతంలోనే పలు యాగాలు నిర్వహించిన కేసీఆర్…అధికారంలోకి వచ్చిన తరువాత మరో యాగం చేయాలని నిర్ణయించారు. జనవరి 21 నుండి జనవరి 25వ తేదీ వరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం

    మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శులు : పదవుల పంపకాలపై ఫోకస్

    January 5, 2019 / 04:27 PM IST

    హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు మళ్లీ పురుడు పోయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. మంత్రివర్గంలో అందరికీ స్థానం కల్పించే అవకాశం లేదు. దీంతో కేబినెట్‌ హోదా ఉన్న పార్లమెంటరీ కార్యదర్శులుగా కొందరికి అవకాశం కల్పించాలన్న ఆలోచనల

10TV Telugu News