Home » Telangana CM KCR
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జల వివాదం విషయంలో ఏపీ ప్రభుత్వం మీద చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. 2020, ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యా�
జూలై 26న హైదరాబాద్లో రాత్రి 8:30 గంటలకు షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నారు హీరో నితిన్. ఈ పెళ్లిపై ఇప్పటికే అధికారిక సమాచారాన్ని విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస�
కరోనా వైరస్ భారతదేశాన్ని వదలడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 562కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 103 జిల్లాలో కోవిడ్ – 19 రోగులున్నట్లు నిర్ధారించారు. ఈ వైరస్ కారణంగా 9 మంది చనిపోయారని, ఢిల్లీలో రెండో మరణం సంభవించిందని �
కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనాపై యుద్ధంలో ప్రభుత్వానికి పలువురు అండగా నిలుస్తున్నారు. తమవంతు సాయం అందిస్తున్నారు.
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ
చైనాలో పుట్టిన కరోనా వైరస్(corona virus) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. సుమారు 80వేల మంది కరోనా(covid19) బారిన
ఉద్యమ సారథి... పాలనాదక్షుడిగా సక్సెస్ అవుతాడా..? నో డౌట్... అవుననే నిరూపించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలా నెరవేర్చారో.. అదే స్ఫూర్తితో ఒక
తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, అంధులకు బ్లైండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలను తప్పుదారి
తాను త్వరలోనే గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్కడున్న వారితో చర్చించి..తెలంగాణ వాసులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. NRIC పాలసీ కావాలని గల్ఫ్లో ఉన్న వారు డిమాండ్స్ చేస్తున్నారని, అక్కు