Home » telangana congrees
తెలంగాణలో పార్టీ అధికారంలో ఉండడంతో పీసీసీ పోస్టుకు భారీ డిమాండ్ ఉంది. పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ల విషయంలో సామాజిక సమీకరణాల కూర్పును
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకుగాను 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
రిజర్వేషన్లు రద్దుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని కేంద్ర ప్రభుత్వం తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది.
అధికారంలోకి వచ్చిన తరువాత హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుంది.. హామీలు అమలయ్యే వరకు వదిలిపెట్టమని కేటీఆర్ అన్నారు.
రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా స్వరాష్ట్రంలో ప్రజల కలలు కల్లలయ్యాయి.. రూ. 6 71 లక్షల కోట్లు అప్పును తెలంగాణ నెత్తిన పెట్టారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఒకట్రెండు రోజుల్లో విలీన ప్రక్రియపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
పార్టీలు వేరైనా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే:రేవంత్ రెడ్డి