Home » Telangana DGP
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని డీజీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.
అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు.. హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం..
తాజాగా ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు.
తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ నేడు ఈ ఘటనపై కామెంట్స్ చేసారు.
బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది.
బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. హైదరాబాద్ లో పోలీసులు నిఘాను పెంచారు.
సోషల్ మీడియాలో నటీనటులపై వస్తున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.
కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ డీజీపీకి కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా పోస్టు చేసినందుకు ..
హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.