-
Home » Telangana Education
Telangana Education
Tentative Timetable: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ప్రాక్టికల్, థియరీ పరీక్షలు ఎప్పటినుంచంటే?
అధికారికంగా త్వరలోనే తేదీలను విడుదల చేస్తారు.
10TV Edu Visionary 2025: 10టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా మంచి పని చేసింది: మురళీ మోహన్
"నేను మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టుకుని, బాగా తెలివితేటలు ఉన్న పిల్లలను సెలెక్ట్ చేసి కాలేజీల్లోకి పంపిస్తున్నా. కానీ అక్కడికి వెళితే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా ఫీజు అంటున్నారు" అని తెలిపారు.
10TV Edu Visionary 2025: 10టీవీని అభినందిస్తున్నాను.. సమసమాజ నిర్మాణం కావాలంటే విద్య ఒక్కటే మంత్రం: జయప్రకాశ్ నారాయణ
"ఈ మాటను బహిరంగంగా చెబుతున్నాను.. నేను సిగ్గుతో, బాధతో చెబుతున్నాను. హడావిడి, ఆర్భాటం తప్ప నిజమైన విద్యని పెంచే ప్రయత్నం జరగట్లేదు" అని చెప్పారు.
10TV Edu Visionary 2025: ఇది గొప్ప కార్యక్రమం.. నేను మనస్ఫూర్తిగా 10 టీవీని అభినందిస్తున్నాను: మల్లు భట్టివిక్రమార్క
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. "కాఫీ టేబుల్ బుక్ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని అన్నారు.
ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్.. ఈ ఇయర్ నుంచే 6 కొత్త కోర్సులు..
ఇప్పటివరకు క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డాటా అనాలసిస్, ఏఐఎంఎల్, బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సులు బీటెక్లో ఉండేవే. ఇప్పుడు ఈ సబ్జెక్టులను ఇంటర్ నుంచే నిరూపించాలని నిర్ణయాలు తీసుకుంది.
ఉపాధ్యాయ నియామక పరీక్షకు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.
Telangana : ఆన్ లైన్ క్లాసులు 5 రోజులు మాత్రమే
3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐద�
Telangana Schools: ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు.. టీవీ పాఠాలే!
కరోనా వైరస్ మహమ్మారి మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దివాళా తీసిన వ్యాపారాలు.. ఊడిన ఉద్యోగాలు.. దాచుకున్న సొమ్మంతా మందు గోళీల పాలు.. తమలో ఒకరిగా మెలిగిన ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు.. ఎలా మహమ్మారి �
ఇంజనీరింగ్ విద్యార్థులకు…ఆన్ లైన్ పాఠాలు
కరోనా టైంలో విద్యా వ్యవస్థ మారిపోతోంది. ఇంజినీరింగ్ బీ ఫార్మసీ, ఇతర కోర్సుల పాత విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు జెన్టీయూహెచ్ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చని �
Degree, PG, Engineering పరీక్షలు..వారికి మాత్రమే..మిగతా వారు ప్రమోట్
రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర