Telangana Education

    ఇంటర్ లోనే బీటెక్ సబ్జెక్ట్స్.. ఈ ఇయర్ నుంచే 6 కొత్త కోర్సులు..

    June 4, 2025 / 03:16 PM IST

    ఇప్పటివరకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డాటా అనాలసిస్‌, ఏఐఎంఎల్‌, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు బీటెక్‌లో ఉండేవే. ఇప్పుడు ఈ సబ్జెక్టులను ఇంటర్ నుంచే నిరూపించాలని నిర్ణయాలు తీసుకుంది.

    ఉపాధ్యాయ నియామక పరీక్షకు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..

    June 29, 2024 / 09:15 AM IST

    తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

    Telangana : ఆన్ లైన్ క్లాసులు 5 రోజులు మాత్రమే

    July 1, 2021 / 02:36 PM IST

    3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐద�

    Telangana Schools: ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ క్లాసులు.. టీవీ పాఠాలే!

    June 27, 2021 / 08:03 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దివాళా తీసిన వ్యాపారాలు.. ఊడిన ఉద్యోగాలు.. దాచుకున్న సొమ్మంతా మందు గోళీల పాలు.. తమలో ఒకరిగా మెలిగిన ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు.. ఎలా మహమ్మారి �

    ఇంజనీరింగ్ విద్యార్థులకు…ఆన్ లైన్ పాఠాలు

    August 13, 2020 / 10:22 AM IST

    కరోనా టైంలో విద్యా వ్యవస్థ మారిపోతోంది. ఇంజినీరింగ్ బీ ఫార్మసీ, ఇతర కోర్సుల పాత విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు జెన్టీయూహెచ్ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చని �

    Degree, PG, Engineering పరీక్షలు..వారికి మాత్రమే..మిగతా వారు ప్రమోట్

    July 17, 2020 / 09:57 AM IST

    రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర

    ప్రక్షాళన దిశగా : అర్హత లేని టీచర్లపై చర్యలు

    February 21, 2019 / 02:50 PM IST

    ప్రైవేటు స్కూళ్లలో ఎలాంటి అర్హత లేకున్నా పాఠాలు చెబుతున్నారా ? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఇలాంటి పంతుళ్లపై కొరడా ఝులిపించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి టీచర్ల వివరాలు సేకరించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అర్హత �

10TV Telugu News