Home » Telangana elections 2023
ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన కీలక నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్లో చేరే విషయంలో కొందరు కుల సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో మరోసారి పాగా వేసేలా అధికార పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషిస్తోంది బీఆర్ఎస్.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం ఫులు బెంచ్ అక్టోబర్ 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించన
సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ప్రకటనకు ముందు, తర్వాతి పరిస్థితులను సర్వే నివేదికల ద్వారా తెప్పించుకున్నారు. ఈ సర్వేలు కూడా సీఎం ఖరారు చేసిన అభ్యర్థులకు అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికలతో తెలంగాణాలో హై ఓల్టేజ్ క్రియేట్ చేసిన రఘునందన్ రావుకు.. రానున్న ఎన్నికలు మాత్రం సవాల్ గా మారుతున్నాయి.
ఎన్నికలకు మూడు నెలల ముందు దుమ్ము దులిపి, నలుగురికి మమా అనిపించి..
ఇప్పటికే BRS నుంచి టిక్కెట్ దక్కని చాలామంది ఆశావహులు సింహం పార్టీ సింబల్ కావాలంటూ మంతనాలు జరుపుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాస్టర్స్ మీద వివక్ష చూపుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలోని ఓ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిందని, దాన్ని చూసి తాము..
ఓవైపు టిక్కెట్ రద్దు చేయకుండా.. మరోవైపు పార్టీ అభ్యర్థిగా మైనంపల్లిని చూడకపోవడమే బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.