Home » telangana farmers
ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లో�
CM KCR to inaugurate Rythu Vedika : రైతు వేదిక ఆటంబాబ్, అద్భుతమైన శక్తి అన్నారు సీఎం కేసీఆర్. రైతాంగం సంఘటితం కావాలని ఆకాంక్షిస్తూ..రైతు వేదికలను ఏర్పాటు చేశామన్నారు. అందుకే రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పూర్తి
telangana farmers: దంచికొడుతున్న వర్షాలు రైతన్నను దారుణంగా ముంచేశాయి. తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆది(అక్టోబర్ 11,2020) , సోమవారాల్లో(అక్టోబర�
మీ దగ్గర తీసుకున్న లంచం డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు ఓ తహశీల్దార్. ఎవరికి ఎంతివ్వాలో..ఓ పేపర్ రాసి మరీ సంతకం పెట్టి ఇచ్చాడు. దీనికి ఓ గడువు కూడ విధించాడు. అప్పటిలోగా..ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నానో తిరిగి వారికి ఇచ్చేస్తానని హామీ�
వడగండ్ల వర్షాలతో రబీ సీజన్లో కడగండ్ల పాలైన రైతులకు... ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి.
తెలంగాణలోని నిజామాబాద్లో కవితపై పోటీ చేసి దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల పరిష్కారం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి దిగుతున్నారు. ప్రధాని మోడీ రెండవసారి పోటీ చేస్తున్న వారణాసి నుంచి పెద్ద సం�
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి