Home » telangana farmers
రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు పంపించే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ వాళ్ళ కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసి, తెలంగాణ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలబడబోతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రైతు వేదికల దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
KTR: రైతులకు హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంతమొత్తం విదిల్చి..
విత్తనాల కోసం ఎండలో అన్నదాతల పడిగాపులు
రైతాంగం సంక్షేమం, వ్యవసాయ అభివృధ్దే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని సీఎం కేసీఆర్ అన్నారు. Crop Loan Waiver
అన్నదాతకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధు అందించేందుకు సిద్ధమవుతోంది.
సూర్యాపేట జిల్లాలో రైతన్న ఆవేదన
యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, రైతులకు చెమటొడ్చి కష్టపడమే కాదు.. సమయం వచ్చినప్పుడు కేంద్రానికి చెమటలు పట్టించడం ..
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఈ విషయాన్ని లోక్ సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.