Home » telangana farmers
లక్షలాది మంది రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతుందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణలో వరి రైతులకు ఇబ్బందులు
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్
ప్రత్యామ్నాయ పంటలు వేయండి!
బండి సంజయ్ నల్గొండ పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన తరుణంలో రెండవ రోజు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో బండి పర్యటించనున్నారు.
బండి సంజయ్ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వరి పంట అంశంపై బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారని విమర్శించారు.
తెలంగాణలో రైతులకు టోకెన్ కష్టాలు
యాసంగి వరిసాగుపై అనుమానాలకు తెరపడింది. వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని.. కొందరు అధికారులు వ్యాఖ్యలు చేయడం రైతులను ఆందోళనకు గురిచేసింది.
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారు.