Home » telangana government
రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొందరు విద్యుత్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టి కొచ్చింది. ఆ అధికారులపై చర్యలు తప్పవు.
పథకానికి సంబంధించి నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.
ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు.
రెండు గ్యారెంటీ పథకాలను చేవెళ్లలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ లబ్ది జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది.. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
ఉభయ సభల్లో మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టిన బిల్లు.. ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.