Home » telangana government
మార్కెట్ లో ప్రస్తుతం ఆ భూముల విలువ 500 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఆ భూకేటాయింపులను వాపస్ తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
ఫిబ్రవరి 12లోపు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ తో పాటు డాక్యుమెంట్లు జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.tsche.ac.in.
భారత 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో తెలంగాణ శకటం పాల్గొననుంది.
కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు.
ఆ నిధులకు క్యాబినెట్ నుంచి గానీ, ఆర్థిక శాఖ నుంచి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక సరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం.. 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిపైన తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనేలేదని అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క అబద్దమాడారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిధుల గోల్మాల్ నిజంగా బయటపడాలంటే, ప్రాజెక్టు మొత్తం మీద జరిగిన ఖర్చు మీద, ప్రాజెక్టులో భాగమైన అన్ని ప్యాకేజీల మీద సమగ్ర విచారణ జరపాలన్నది సుస్పష్టం.
గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. తుంగతుర్తిలో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను ఆయన భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారు.
రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.