Home » telangana government
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక సరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం.. 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిపైన తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనేలేదని అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క అబద్దమాడారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిధుల గోల్మాల్ నిజంగా బయటపడాలంటే, ప్రాజెక్టు మొత్తం మీద జరిగిన ఖర్చు మీద, ప్రాజెక్టులో భాగమైన అన్ని ప్యాకేజీల మీద సమగ్ర విచారణ జరపాలన్నది సుస్పష్టం.
గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. తుంగతుర్తిలో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను ఆయన భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారు.
రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఓడిపోతుందని, కేసీఆర్ దిగిపోతారని అనుకోలేదని అనుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను ..
ప్రతీ గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ సభలలో ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని, రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లకోసం ఎన్నో హామీలు ఇస్తాం..