Home » telangana government
అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది.
తెలంగాణలో విద్యా సంస్థలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా సెలవులను ప్రకటించింది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 13 నుంచి ..
మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో 331ని జారీ చేసిందన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పనిచేస్తోంది షీ టీమ్స్.. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు వీడియో పోస్ట్ చేసారు.
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఫేక్ సర్టిఫికేట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్) ను ప్రవేశపెట్టగా, ఇది విజయవంతంగా సేవలందిస్తున్నదని ప్రశించారు. సైబర్ సెక్యూరిటీ విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని ఆకాంక్షించారు.
బీజేపీ మాటలు నమ్మకండని ప్రజలకు సూచించారు. డబుల్ ఇంజన్ అంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్ రూము ఇండ్లు పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుంటే అన్ని వర్గాలకు మే�
కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు.