Home » telangana government
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు శాఖ అధికారులు, ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్ ల ట్రాన్సఫర్లు మొదలయ్యాయి.
సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారని చెప్పాలి. పరిపాలనలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు, కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల రద్దు ఇందులో భాగమే అంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 54 కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కీలక నిర్ణయం తీసుకుంది.
అసలు 6 గ్యారెంటీలు అమలు సాధ్యమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లనుంది? ఇందుకోసం ఎంత డబ్బు అవసరం అవుతుంది?
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తలున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు తక్షణమే భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించింది.
అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది.
తెలంగాణలో విద్యా సంస్థలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా సెలవులను ప్రకటించింది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 13 నుంచి ..
మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు